ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయగా పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో చోటు చేసుకుంది. గ్రామంలో ఎన్నికల జరుగుతున్న క్రమంలో
లోక్సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎండను సైతం లెక్కచేయకుండా భారీగా ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించగా అధి�
మహబూబ్నగర్ రూరల్ మండలం పో తన్పల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. కొన్ని రోజులుగా మాజీ స ర్పంచ్, ఎంపీటీసీ వర్గాల మధ్య విభేదాలు ఉండడంతోనే ఘర�
బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. నాగారంలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, చిట్టిరెడ్డి రత్నాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన నాగయ్
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని పైపాడులోని ఒక బూత్లోని ఈవీఎం ప్యాడ్(బ్యాలెట్ యూనిట్)పై ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కారు గుర్తును గుర్తు తెలియని వ్యక్తి మార్కర్ పెన్ను తో గ
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని బాలికల పాఠశాల, పెద్దమ్మగడ్డ పాఠశాల పోలింగ్ కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ నెలకొంది. చేర్యాల ఎన్నికల చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇరు పార్టీలక�
పరకాలలో పోలింగ్ సరళిపై చర్చించుకుంటున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో నాగయ్య, రత్నాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏరుకొండ శ్రీనివాస్కు తీవ్రగాయాలయ్యాయి.
కేవలం ఎన్నికలప్పుడే వచ్చి మాటలు చెప్పే మనిషిని కాదని, ఆపదని తెలిస్తే వాలిపోతానని బీఆర్ఎస్ పార్టీ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. శుక్రవారం ఉదయం తట్టిఅన్నారం జీవీఆర్కాలనీలో పలు కాలనీల ప్రత
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానని రుణమాఫీ ఎక్కడ పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. గురువారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్, వెంకటాపూర్, రాంచంద్రాపూర్, కోడూరు, జమిస్తా�
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీ రామ రక్ష అని, ఆయన హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ స్పష్టం చేశారు. నార్నూర్ మండలంలోని చోర్గావ్ గ్రామం�
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధ పు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బా లరాజు విమర్శించారు. సోమవారం నల్లమల లోతట్టు ఏ జెన్సీ ప్రాంతాల్లో బ�
ప్రజలకు పరిపాలన చేరువ చేసే సత్సంకల్పంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటుచేసిన కొత్త జిల్లాలు అభివృద్ధిలో పోటీపడుతూ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న క్రమంలో ‘జిల్లాల రద్దు’ ప్రకటన అయోమయానికి గురిచేస్త�
బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చే�
గ్యారెంటీలంటూ గారడీ మాటలతో గద్దెనెక్కిన హస్తం పార్టీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని.. త్వరలోనే ఆ పార్టీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్నే భారీ మెజారిటీతో గెలిపించుకుందామని తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న ప్రజలక