KTR | గతంలో 60 ఏండ్ల పాలనలో తమ ప్రభుత్వం తెలంగాణ కోసం రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తమ శ్వేతపత్రంలో పేర్కొనడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా�
KTR | రాష్ట్రంలో కొత్తగా కొలువైన ప్రభుత్వం అప్పుల పేరుతో తమపై అభాండాలు వేసిందని, శ్వేతపత్రం పేరుతో అంకెల గారడీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాం�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు 20వ పెళ్లిరోజు ఈరోజు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సోమవారం తన ఎక్స్ (X) ఖాతాలో సతీమణి శైలిమకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా అందమైన అర్ధాంగి శైలిమకు 20వ ప
Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పను గౌరవిస్తున్నామని చెప్పారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు
Karimnagar | కరీంనగర్లోని కార్ఖనగడ్డ స్మశాన వాటికలో దళితులు తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఆదివారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వారితో కలిసి ద�
CM KCR | నాంపల్లిలోని బజార్ఘాట్ ఏరియాలో ఈ ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం గురించి తెలియగానే సీంఎ కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహా�
కాంగ్రెస్ నాయకులు ఫ్యూడల్ పోకడలు పోతున్నారని, ఆ పార్టీ సీనియర్లు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు రాష్ట్రంపై సోయే లేదని విమర్శించారు.
MLC Kavita | కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్ల�
BRS leader | ఎంపీ అరవింద్ కుమార్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మంత్రి కేటీఆర్ పైన, ఎమ్మెల్సీ కవితపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే దిగంబర్ విశే గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ ముంబై కొంకణ్ విభాగ్ సహ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు.
వైశ్యుల కోసం ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బచ్చు శ్రీనివాస్గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం నిజామాబాద్కు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు వినతిప