Jagadish Reddy | కేసీఆర్ కాలి గోటికి కూడా సరితూగని వాళ్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలం నుంచే కుట్రలు చేసిందని ఆయన ఆ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలంటే ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు. విజయం దక్కినప్పుడు ఆ క్రెడిట్ అందరికీ చెందుతుందని చెప్పే ఆయన.. పార్టీకి ఎదురైన ప్రతికూల పరిస్థితికి మా
KTR | ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని, అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా�
KTR | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి ఇబ్బందుల పాలుకాకుండా మా ప్రభుత్వం రైతుబం
KTR | సాగునీటి రంగంపై తాము చేసిన ఖర్చు రూ.1.76 లక్షల కోట్లని, ఆ ఖర్చుతో తాము ఎన్నో నూతన ప్రాజెక్టులు నిర్మించామని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామని, లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ఇంటింటికి తాగునీటి సదుపా�
KTR | విద్యుత్ రంగంపై కాంగ్రెస్ సర్కారు మొన్న చాలా మాటలు మాట్లాడిందని, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయని చెప్పిందని, కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్రంగాన్ని నాశనం చేసిపోయిందంట�
KTR | గతంలో 60 ఏండ్ల పాలనలో తమ ప్రభుత్వం తెలంగాణ కోసం రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తమ శ్వేతపత్రంలో పేర్కొనడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా�
KTR | రాష్ట్రంలో కొత్తగా కొలువైన ప్రభుత్వం అప్పుల పేరుతో తమపై అభాండాలు వేసిందని, శ్వేతపత్రం పేరుతో అంకెల గారడీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాం�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు 20వ పెళ్లిరోజు ఈరోజు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సోమవారం తన ఎక్స్ (X) ఖాతాలో సతీమణి శైలిమకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా అందమైన అర్ధాంగి శైలిమకు 20వ ప
Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పను గౌరవిస్తున్నామని చెప్పారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు
Karimnagar | కరీంనగర్లోని కార్ఖనగడ్డ స్మశాన వాటికలో దళితులు తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఆదివారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వారితో కలిసి ద�