RS Praveen Kumar | ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకులు భూక్య జంపన్న నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంపన్న చారిటబుల్ ట్రస్ట్ను ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.
KTR post | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR).. జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవిత (Kalwakuntla Kavita) ను ఉద్దేశించి తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆవేదనతో కూడిన పోస్ట్ చేశారు.
వివేక్కు అధికారమిస్తే కనీసం రైతుల బాధలు పట్టించుకున్నది లేదని, కనీసం అసెంబ్లీలో ముంపు బాధితుల గురించి మాట్లాడలేక పోయారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్కుమార్ అన్నారు.
Telangana Budget | రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. బడ్జెట్ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేమీ లేదని ఆయన విమర్శించారు. బ
Harish Rao | ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర శాసనసభలో ఇవాళ చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఇప్పటికే మాట్లా�
ఇసుకాసురులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగారు. తమనే ఆపుతారా? అంటూ రాళ్లు, కర్రలతో తల పగులగొట్టారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోరాల
KTR | ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ శాసనమండలి రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
KTR | టీఎస్పీఎస్సీ చైర్మన్ (TSPSC Chairman) మహేందర్ రెడ్డికి (Mahender Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) ఫోన్ చేశారు. ఏఈఈ సివిల్ (AEE Civil) ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ
KTR | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశా
ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు వారి ఆదాయం పెంచుకుంటున్నారే తప్ప.. రాష్ట్ర ఆదాయం, అభివృద్ధి విషయాన్ని పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నేత, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వం