నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని జొన్నలబొగుడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రాత్లావత్ మంగమ్మపై ఆమె దాయాదులు కాంగ్రెస్ వర్గీయుల సహకారంతో గురువారం దాడిచేశారు.
బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ‘గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శానబోయిన అశోక్ వ�
RS Praveen | కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆర్భాటంగా 614 మందికి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిందని, కానీ 40 రోజులైనా వారిని ట్రెయినింగ్కు పిలువకప
Gangula Kamalakar | కేసీఆర్ కరీంనగర్లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించిపోయిందని బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కదనభేరి సభలో గుంగుల కమలాకర్ ప్రసంగిస్తూ.. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్
Harish Rao | రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాల్లో ఔషధాల కొరత బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్య మంత్రి హరీశ్రావు అన్నారు. ఔషధాల కొరత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు.
MLC Kavita | అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (X)లో విమర్శించారు. ఈ మేరకు ఆమె ఒక పోస్టు పెట్టారు. ఇటీవల జారీచేసిన గ్రూప్ - 1 నోటిఫిక�
తెలంగాణ ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను నేడు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధంమైంది.
Jagadish Reddy | కేసీఆర్ కాలి గోటికి కూడా సరితూగని వాళ్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలం నుంచే కుట్రలు చేసిందని ఆయన ఆ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలంటే ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు. విజయం దక్కినప్పుడు ఆ క్రెడిట్ అందరికీ చెందుతుందని చెప్పే ఆయన.. పార్టీకి ఎదురైన ప్రతికూల పరిస్థితికి మా
KTR | ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని, అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా�
KTR | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి ఇబ్బందుల పాలుకాకుండా మా ప్రభుత్వం రైతుబం
KTR | సాగునీటి రంగంపై తాము చేసిన ఖర్చు రూ.1.76 లక్షల కోట్లని, ఆ ఖర్చుతో తాము ఎన్నో నూతన ప్రాజెక్టులు నిర్మించామని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామని, లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ఇంటింటికి తాగునీటి సదుపా�
KTR | విద్యుత్ రంగంపై కాంగ్రెస్ సర్కారు మొన్న చాలా మాటలు మాట్లాడిందని, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయని చెప్పిందని, కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్రంగాన్ని నాశనం చేసిపోయిందంట�