Sangareddy | సంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గొప్ప మనసు చాటుకున్నారు. ఓ ఇద్దరు అనాథ ఆడపిల్లలకు అండగా నిలిచారు. ఆ పిల్లల చదువు అయ్య�
Telangana | తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నేత కృష్ణారెడ్డి మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.
Padi Koushik Reddy | హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తన పేరుతో ఫేక్ ఆడియోను సృష్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఫేక్ ఆడియోతో ముదిరాజ్ల మనోభావాల�
Kusuma Jagadish | భారత రాష్ట్ర సమితి (BRS) ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు.
Boinapally Vinod Kumar | ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమూ, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బ
నిర్మల్కు చెందిన బీఆర్ఎస్ నేత పాకాల రాంచందర్.. మనసున్న మనిషి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ‘పాకాల ఫౌండేషన్' పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహ గార్డెన్లో బుధవారం నిర్వహించిన
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ అన్నారు. దేశానికే తెలంగాణ తలమానికంగా ఉందని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు సంకల్పంతో ఉద్యమిస్తామని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ శుక్రవారం వెల్లడించారు. ఈ ప్లాంట్ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ భా�
తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉకు పరిశ్రమపై కేంద్రప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి పరిశ్రమను కాపాడుకుందామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఏపీ ప్రజలకు, ఉక్కు పరిశ�
Minister Jagadish Reddy | బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పార్టీ క్యాడర్కు, లీడర్లకు పిలుపునిచ్చారు. గులాబీ జెండా అంటేనే విపక్షాల గుండెల్లో గ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఆత్మీయ సమ్మేళన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు �
పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ సర్కిల్లో శనివారం జరుగనున్న ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి (బంటి) పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అ�