CM KCR | నాంపల్లిలోని బజార్ఘాట్ ఏరియాలో ఈ ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం గురించి తెలియగానే సీంఎ కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహా�
కాంగ్రెస్ నాయకులు ఫ్యూడల్ పోకడలు పోతున్నారని, ఆ పార్టీ సీనియర్లు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు రాష్ట్రంపై సోయే లేదని విమర్శించారు.
MLC Kavita | కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్ల�
BRS leader | ఎంపీ అరవింద్ కుమార్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మంత్రి కేటీఆర్ పైన, ఎమ్మెల్సీ కవితపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే దిగంబర్ విశే గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ ముంబై కొంకణ్ విభాగ్ సహ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు.
వైశ్యుల కోసం ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బచ్చు శ్రీనివాస్గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం నిజామాబాద్కు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు వినతిప
Sangareddy | సంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గొప్ప మనసు చాటుకున్నారు. ఓ ఇద్దరు అనాథ ఆడపిల్లలకు అండగా నిలిచారు. ఆ పిల్లల చదువు అయ్య�
Telangana | తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నేత కృష్ణారెడ్డి మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.
Padi Koushik Reddy | హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తన పేరుతో ఫేక్ ఆడియోను సృష్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఫేక్ ఆడియోతో ముదిరాజ్ల మనోభావాల�
Kusuma Jagadish | భారత రాష్ట్ర సమితి (BRS) ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు.
Boinapally Vinod Kumar | ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమూ, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బ
నిర్మల్కు చెందిన బీఆర్ఎస్ నేత పాకాల రాంచందర్.. మనసున్న మనిషి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ‘పాకాల ఫౌండేషన్' పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహ గార్డెన్లో బుధవారం నిర్వహించిన