బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు మొనగాళ్లు ఉన్నారని, వీరు హైదరాబాద్లో కలిసి ఉంటూ, నియోజకవర్గంలో మాత్రం అనుచరుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చుతారని బీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ వైస్ చైర్మన్
ప్రతీకార చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ప్రభుత్వ పెద్దలు తప్పుడు కేసు బనాయించారని బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ విమర్శించారు. ఆయనపై ద్వేషంతోనే ఫార్ములా ఈ
Harish Rao | రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని �
Jagdish Reddy | ప్రజలకు ఇచ్చిన హామీలను మరిపించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్పై తప్పుడు కేసు పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్రెడ్డి ఆరోపించారు. తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఎన్నో ఎం
Talasani Srinivas | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవికాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ�
నాగర్కర్నూల్ జిల్లాలో కూల్చివేతలు హడలెత్తించాయి. అమ్రాబాద్ మండలం దోమలపెంట బస్టాండ్ సమీపంలో 15 ఏండ్ల కిందట బీఆర్ఎస్ నేత, మాజీ ఉపసర్పంచ్ కటకం మహేశ్ షెడ్డు నిర్మించి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్�
KTR | పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) లో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) పరామర్శించారు. ఎవరికీ భయపడవద్దని, మీకు మేం అండగా ఉన్నామని ఈ స
MLC Kavitha | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ (MLC Kavitha) కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ సర్కారు (Congress government) ప్రజాపాలనోత్సవాలు జరుపుకో
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో రాటుదేలి పోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన నోటివెంట ఎప్పుడూ అబద్ధాలే వస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ ప్రభు
Harish Rao | కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు ఈ బూ�
జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన రెడీమిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లతో నిత్యం వెలువడే దుమ్ము, ధూళి, శబ్దంతో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై రాజేంద్రనగర�
KTR | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కారణంగా ఆర్థికంగా చితికిపోయి రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
నేటి సమాచార యుగంలో.. సమాచార మాధ్యమాల ద్వారా నచ్చిన అంశంపై మాట్లాడే భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఐటీ చట్టం-2000లోని సెక్షన్-66(ఏ)ను సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చాపచుట్టి పక్కనబెట్టింది.