Mla Gopinath | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాను భారీమెజార్టీతో మూడోసారి విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ (MLA Gopinath) ధీమా వ్యక్తం చేశారు.
Marri Rajashekar Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి (Marri Rajashekar Reddy) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు పెద్దసంఖ్యలో
Mlc Kavitha | బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) పేర్కొన్నారు.
Support | నగరంలోని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి (Bandari Laxmareddy) కి కాపు కులాల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతును ప్రకటించింది.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, మోజార్టీ ఓట్ల కోసమే ప్రచారం చేస్తున్నామని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మండల ఇన్
గొల్ల కురుమలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత వారికి రాజకీయ ప్రాధాన్యత లభించిందని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని, ఇతర ప్రాంతాల వారిని పోటీకి నిలబెడుతున్నారని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్
Ravindra Kumar | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. దేవరకొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రమావ�
చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉద్యమ నేత దేశమళ్ల ఆంజనేయులు గురువారం సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రగతిభవన్కు ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డితో కలిసి వెళ్లి సీఎం కే�
ఎన్నికల హామీలతో మోసకారి కాంగ్రెస్ను నమ్మవద్దని, నమ్మి ఓటు వేస్తే అధోగతి తప్పదని చొప్పదండి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జి, మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు అని ఆ పార్టీ మభ్యపెడుతున్నద�
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్తులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ పార్టీలో చేరగా, హుజూరాబాద్లోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్