చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉద్యమ నేత దేశమళ్ల ఆంజనేయులు గురువారం సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రగతిభవన్కు ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డితో కలిసి వెళ్లి సీఎం కే�
ఎన్నికల హామీలతో మోసకారి కాంగ్రెస్ను నమ్మవద్దని, నమ్మి ఓటు వేస్తే అధోగతి తప్పదని చొప్పదండి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జి, మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు అని ఆ పార్టీ మభ్యపెడుతున్నద�
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్తులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ పార్టీలో చేరగా, హుజూరాబాద్లోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్
కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. అందరికీ ముందుగానే జనంలోకి వెళ్లిన గులాబీ దళం, ప్రజలతో మమేకం అవుతుండగా, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు ఊ�
కీలకమైన సమయంలో కార్యకర్తలు మరింత కష్టపడాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కోరారు. ఆదివారం పెద్దఅంబర్పేటలోని తార కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంటే.. ఉప్పల్ నియోజకవర్గంలో ఎలాంటి ప్రచారం కనిపించడం లేదు. ఉప్పల్లో నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా..? �
బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. గురువారం బాల్కొండ మండలం కిసాన్నగర్ గ్రామానికి చెందిన మోచి సంఘానికి చెందిన 27 కుటుంబాల వారు మంత్రి వే�
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని పొతంగల్ మండలం కల్లూర్ గ్రామానికి చెందిన 80 మంది కుర్మ కుటుంబాల వారు గురువారం ఏకగీవ్ర తీర్మానం చేశారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. ప్రజలు, కుల సంఘాల వారు సమావేశమై మరోమారు వేములను గెలిపించుకుంటామంటూ ఏకగ్రీవ తీర్మా�