ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో 8వ రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ 28, 192,
కాంగ్రెస్ అభ్యర్థికి 15,701, బీజేపీ అభ్యర్థి 17, 277 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి 10,915 మెజారిటీతో కొనసాగుతున్నారు.