మాజీ డీజీపీ అంజనీ కుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (CEC) సస్పెన్షన్ ఎత్తివేసింది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్�
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి గాలి లేదని.. అదే సమయంలో అర్థంకాకుండా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్ మీడియా సమావేశం నిర్వహించారు.
Telangana Assembly Election | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) లీడ్లో కొనసాగుతున్నారు.
రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఉపసంహరించుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు (Rythu Bandhu) పంపిణీకి గత శుక్రవారం (నవంబర్ 24న) ఈసీ అనుమతించింది.
CM KCR | బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ములుగు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మోటర్ల చుట్టూ తిరుగుతున్నది. ఎవరెన్ని చెప్పినా చివరికి నాలుగు వేళ్లు నోట్లోకి పోవాలంటే అన్నదాత చెమటోడ్చి మట్టి నుంచి పచ్చదనాన్ని పిండాల్సిందే. పంటలు పండాల�
KTR | ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జాబ్ క్యాలెండర్పై దృష్టి పెడుతామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్�
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. పరిశీలన తర్వాత ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థుల
CM KCR | అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ అనేక పోరాటాలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆ మహనీయుడిని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందని.. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అమలు చేయలేదంటూ విమర్శల�
CM KCR | సూట్కేసులతో వచ్చే దోపిడీ దారులు కావాలా? నిఖార్సైన నాయకులు కావాల్నా..? నిర్ణయించాల్సింది ప్రజలేనని సీఎం కేసీఆర్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నార�
Minister Niranjan Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సర్కారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మారెమ్మకుంట నుంచి గాంధీనగర్ వరకు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. దారుసలాంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రత్యేకంగ
Congress Party | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో టికెట్ల పంచాయితీ కాక రేపుతున్నది. పలు నియోజకవర్గాల నుంచి సీనియర్ నేతలు టికెట్లు ఆశించి భంగపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రెండో విడత 45 మందితో అభ్యర్�
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (P.Vishnuvardhan Reddy) కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. హాఫ్ టికెట్గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు.