కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింద
Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది.
జనగామ: ఆదివారం హుస్నాబాద్ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం జనగామలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నగా రా మోగడంతో సోషల్ మీడియాపై రాష్ట్ర పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియా ఖాతాలైన వాట్సాప్, ఫేస్బు క్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్ల
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో రెండోసారి అధికారాన్ని చేపట్టినట్టే, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లతో అధికారాన్ని చేపడతామని తేల్చి చ
రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేస్తామని, మహిళల బలోపేతానికి �
ఈటల రాజేందర్కు దమ్ముంటే గతంలో ఆయన చెప్పినట్టుగా సీఎం కేసీఆర్పై గజ్వేల్లోనే పోటీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో శుక్రవార
మలి దశ ఉద్యమంలో చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ చేసిన పోరాటాన్ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన సారథ్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాగర్కర్నూల్కు చెందిన కొందరు జానపదులు ‘గులాబీల జెండలే రామక్క’ అన
రాష్ట్రంలో ఓటర్లను కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి రూ.వందల కోట్లు తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. ఓటుకు నోటు కుంభకోణంలో లంచం ఇస్త
‘ఎవరెక్కువ రేటు ఇస్తారు? ఎవరెక్కువ డబ్బు ఇస్తారు? ఇలా పద్ధతి ప్రకారం డబ్బులు తీసుకుంటూ కాంగ్రెస్లో టికెట్లు అమ్ముకుంటున్నారు’ అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం ప్రగతిభవన్లో మీడియాతో చిట్చా�
Minister Indrakaran Reddy | బీజేపీది డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ సర్కారు అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సెటైర్లు వేశారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్రమంత్రి చేసిన ఆరోపణలు, వ్యాఖ్యల�