గ్రూప్-1 తుది ఫలితాలను(Group 1 Results) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బుధవారం రాత్రి 12 గంటల తరువాత విడుదల చేసింది. మొత్తం 563కుగాను 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు (TET Results) విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జూన్ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించిన వి
Bihar university | ఒక యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాలు చూసి విద్యార్థులు నోరెళ్లబెట్టారు. ఒక విద్యార్థికి మొత్తం వంద మార్కులకు గాను 257 మార్కులు వచ్చాయి. అయినా ఆ స్టూడెంట్ తప్పాడు. యూనివర్సిటీ ఫలితాలు తప్పులతడకగా ఉం
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 73.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 71.05శాతం, బాలికలు 77.08శాతం పాసయ్యారు. 38,741 మంది పరీక్షలు రాయగా.. 28,415 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. టెన్త్లో 69.04 శాతం, ఇంటర్లో 67.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పది పరీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2478 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1711 మంది అభ్యర్థులు ఉత�
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు (Open School Results) విడుదలయ్యాయి. శనివారం ఈ ఫలితాలను అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సారి పదో తరగతిలో 57.60, ఇంటర్మీడియట్లో 59.77శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.
దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025 (JEE Advanced) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. జూన్ 2న
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు (EAPCET Results ) విడుదలయ్యాయి. హైదరాబాద్లోని తన నివాసంలో అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో అబ్బాయిలు పైచేయి సాధించగా, ఇంజినీరిం
SSC Results Pothangal | పోతంగల్, ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన రితీక మండల టాపర్గా నిలిచింది.
Physiotherapy | దివ్యాంగ చిన్నారులకు ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయిస్తే ఫలితాలు వస్తాయని డాక్టర్ సారిక అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం(Pitlam) మండల కేంద్రంలోని భవిత సెంటర్లో దివ్యాంగ చిన్నారులకు శుక్రవారం ఫిజియోథెర�
MVA Defeat | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు.