Physiotherapy | దివ్యాంగ చిన్నారులకు ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయిస్తే ఫలితాలు వస్తాయని డాక్టర్ సారిక అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం(Pitlam) మండల కేంద్రంలోని భవిత సెంటర్లో దివ్యాంగ చిన్నారులకు శుక్రవారం ఫిజియోథెర�
MVA Defeat | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు.
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (AP TET Results) విడుదలయ్యాయి. 50.79 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం https://cse.ap.gov.inలో చూడవచ్చు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల (Haryana Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పదేండ్ల పాలనలో బీజేపీ తీవ్ర వ్యతికేతను మూటగట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రక�
జూనియర్ లెక్చరర్ (జేఎల్), గ్రూప్ 4 పరీక్షల తుది ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.
Haryana elections | హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 1కి బదులు అక్టోబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు శనివారం తెలిపింది. జమ్ముకశ్మీర్, హర్యానా
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు.
నీట్ యూజీ (NEET UG) రీటెస్ట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. గ్రేస్ మార్కులు, పేపర్ లీక్ సమస్య వల్ల 1563 మంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించింది. తాజాగా వారికి ఫలితాలతోపాటు ర్యా�
AEP SET | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్ (AEP set ) ఫలితాలను మంగళవారం అధికారులు విడుదల చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం (Graduate MLC Bypoll) ఉత్కంఠ రేపుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఫలితం ఇంకా తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల (Graduate MLC Bypoll) లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.
Women Candidates | 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీ చేశారు. అయితే 2019లో 79 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈసారి కేవలం 30 మందికిపైగా మాత్రమే లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు.