AP ECET RESULTS |ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. 92.36 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని అధికారులు వెల్లడించారు.
విద్యార్థులు ఎంతో ఉత్కఠంగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల తుది ఫలితాలు వచ్చేశాయ్. ఈ రెండు తరగతుల రిజర్ట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలి�
TS Polycet | టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది,
JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్
జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలు టెన్త్లో ఉత్తమ ఫలితాలను సాధించాయి. మెరుగైన విద్యా బోధనతో రెండు ఆశ్రమ పాఠశాలలు, ఒక వసతి గృహం వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో గి
TS TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు www.tstet.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని
Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చ�
ఇంటర్ ఫలితాల్లో ఏజెన్సీ జిల్లా ములుగు మెరిసింది. 71శాతంతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించి సత్తాచాటింది. జిల్లాలోని 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాల విద్యార్థులు ఉత్తమ మార్కులతో విజయభేరి మోగ�
తెలంగాణ రాష్ట్రంలో ఏకశిల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల అభ
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో బాలి కలు పైచేయి సాధించారు. జనరల్ విభాగంలో ఫస్టియర్లో 2,749 మంది బాలురకు 41 శాతం ఉత్తీర్ణతతో 1,142 మంది పాస్ కాగా, 3,525 మంది బా లికలకు 70 శాతంతో 2,484 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 6,274 మందికి 57 శా
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్కు 13,090 మంది అర్హత సాధించారు. ఈ నెల 5న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. 11.52 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు
రాష్ట్రంలో ఎస్సెస్సీ పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరు వరకు విడుదల కానున్నాయి. టెన్త్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం మార్కుల క్రోడీకరణ