న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ- యూజీ) ఫలితాలు ఈ నెల 17లోగా విడుదల చేయనున్నట్టు యూజీసీ చైర్పర్సన్ జగదీశ్కుమార్ తెలిపారు.
భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాలు (Results) నేడు వెలువడనున్నాయి. అసాధారణ భద్రత నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభమైంది.
రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ముమ్మరం చేసింది. దీన్నిబట్టి ఆగస్టులో ఎస్సై, సెప్టెంబర్లో కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలి
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలు (results) విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రవేశపరీక్ష ఫలితాలను విజ�
టీఎస్ పాలిసెట్ (TS POLYCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక భవన్లోని తన కార్యాలయంలో నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. 86.
తెలంగాణ పాలిసెట్-2023 (TS POLYCET) ఫలితాలు (Results) మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ (Navin mittal) ఫలితాలను రిలీజ్ చేస్త�
TS EAMCET Results | తెలంగాణ ఎంసెట్ (TS Eamcet) ఫలితాలు (Results) విడులయ్యాయి. అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయ�
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2023 (AP Polycet) ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను (Results) ప్రకటించారు. ఈ నెల 10న నిర్వహించిన ప్రవేశపరీక్షలో 86.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించా
యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటకల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Karnataka Polls) మరికాసేపట్లో తేలనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
CBSE Class 10 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education ) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి.
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 (JEE Main Session- 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్ట
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను శుక్రవారం సీబీఎస్ఈ విడుదల చేసింది. పేపర్ -1కు 14,22,959 మంది అభ్యర్థులు హాజరుకాగా, 5,79,844 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
Shashi Tharoor | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. ప్రస్తుతం కొనసాగుత�