HomeTelanganaBrs Candidate Sabita Indra Reddy Won In Maheshwaram Constituency
TS Assembly Elections | మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం
TS Assembly Elections | మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు.
హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్పై సబితారెడ్డి 26,387 ఓట్ల మెజారిటీతో గెలిచారు.