KTR | తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 90-100 వంద సీట్లతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన తెలంగాణ తల్లి విగ్రహావి�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవల 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ ఎనిమిది చోట్ల విజయం సాధించగ�
TS Assembly Elections | హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్పై 17 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గోప
KTR | మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం సాయం
TS Assembly Elections | ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించారు.
TS Assembly Elections | ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) పై 8,416 ఓట్
TS Assembly Elections | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబర్ కర్నె శిరీష (బర్రెలక్క) నాలుగో స్థానంలో నిలిచారు. ఆమెకు మొత్తం 5,754 ఓట్లు పోలయ్యాయ�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. అదే ట్వీట్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పోస్టు చేశారు.
TS Assembly Elections | ముషీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్పై ఆయన 31,264 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి పాలయ్యారు. ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన ఇద్దరు ఓడిపోయారు. ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ నుంచి పాలకుర్తి ఎమ్మెల్�
TS Assembly Elections | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై ఆయన 4,238 ఓట్ల మెజారిటీతో గెలిచారు.