Sabita Indrareddy | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) వెల్లడించారు.
Vikarabad | అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన వికారాబాద్ జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో నష్టపోయిన ఉద్యాన, వ్యవసాయ పంటలను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు నిర�
ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి బోర్డు ఏర్పాటు ఫైల్పై సంతకం చేసిన సీఎం కేసీఆర్ 2020 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ర�
సోమవారం నుంచి తరగతులకు విద్యార్థులు మీడియాకు వెల్లడించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఉజ్వల భవిష్యత్తు మీదే: మంత్రి సబితఇంద్రారెడ్డి హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ �
మురికి కాలువల శుద్ధి, చెత్తాచెదారం తొలగింపు విరివిగా క్రీడా ప్రాంగణాల ప్రారంభం ఆరోరోజూ జోరుగా పల్లె, పట్టణ ప్రగతి పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, జూన్ 8: పల్లె, పట్టణ �
మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ పరిశ్రమలోని ఇరవై నాలుగు విభాగాలతో కలిసి ఉత్స వాల్ని నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ సన్నాహాలు చేస్తున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ ఫిల్మ్
రాష్ట్రంలోని పుస్తకశాలలకు కొత్త రూపు ఉద్యోగార్థులకు కోరుకున్న పుస్తకాలు సర్వ సౌకర్యాలతో పఠన మందిరాలు రాష్ట్రంలోని గ్రంథాలయాలను ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నది రాష్ట్ర �
బడంగ్పేట, జనవరి 7: సర్కారు బడుల్లో సకల సౌకర్యాల కల్పనకు సీఎం కేసీఆర్ రూ.4వేల కోట్లు కేటాయించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల అదన�
Sabita Indra Reddy | అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గణాంకాలతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురించిన కథనాన్ని అల్మాస్గూడ తిరుమల్నగర్�
హైదరాబాద్ : రాష్ట్రంలో వరిసాగును తగ్గించి పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలలో అధిక ఆదాయం చూపించగ�
అంతర్జాతీయ మార్కెట్లో నం.1యాసంగికి వేరుశనగ సాగుచేయాలినువ్వులు, ఆవాలను ప్రోత్సహించాలివ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డిపాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో నీటిపారుదల, సాగుపై సమీక్షహైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తేత�