మీ కోసం నిస్వార్థంగా పని చేశానని, మీ ఆత్మీయతే నాకు కొండంత బలమని... అందుకే మూడు సార్లు మీరంతా నా బలగమై అఖండ విజయాన్ని అందించారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఊపందుకున్నాయి.. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సమ్మేళనాలకు హాజరవుతున్నాయి.. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన త్రీటౌన్ స్థాయి సమ్మేళనంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్
చింతకాని, ఏప్రిల్ 9: గులాబీ జెండానే ప్రజలకు అండ అని, సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని రాజ్యసభ సభ్యుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
కార్యకర్తలే తన కుటుంబమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడలేని రోజు అవసరమైతే రాజకీయాల్లోంచి తప్పకుంటానే తప్ప.. కార్యకర్తలను వ
సాధారణ రైతు కుటుంబంలో పుట్టి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే సీఎం కేసీఆరే నా బలమని, బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలగమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన�
నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయని, నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పేదల సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని కన్నెకల్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అన్ని వ�
లక్షలాది మంది విద్యార్థులతో ఆటలాడుకుంటున్న బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. సంగెం మండలంలోని బాలునాయక్తండా, నల్లబెల్లి, నార్లవాయి, మొం డ్రాయి, ముమ్మిడివరం,
ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ద్వారానే ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందన�
మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో ఉన్న బృందావన్ గార్డెన్లో మంగళవారం నిజామాబాద్ జిల్లా మున్నూరు �
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తోనే దేశానికి మంచి రోజులు రానున్నాయని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ఆయన ముందుచ
పేదలకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో మాట్లాడ�
సమైక్య పాలనలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినా తెలంగాణను అభివృద్ధి చేయలేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. నాడు అభివృద్ధికి ఆమడదూర�