‘బీఆర్ఎస్ అజేయమైన శక్తిగా ఎదిగింది. ఈ గడ్డపై మా పార్టీకి ఎదురేలేదు. రాబోయే ఎన్నికల్లో మాకు బ్రహ్మాండమైన మెజార్టీ రావడం ఖాయం.’ అని అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమ
విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గానే మిగిలాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నా రు. ఖమ్మం జిల్లా కల్లూరులో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన
మండల కేంద్రంలో సోమవారం నిర్వహించే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికా
బోథ్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించి, విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లోని తన నివాసంలో గురువార�
సీఎం కేసీఆర్ పాలనలోనే సంక్షేమ రాజ్యం సాధ్యమైందని, సంక్షేమ పాలన అలాగే కొనసాగాలంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే పట్టం కట్టాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఖమ్మం జిల్లా ముదిగొండ
ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాదుకుంటారో.. వదులుకుంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పనిచ�
‘పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తూ, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే విజయం..
సంక్షేమం, వినూత్న పథకాల అమలు, సమర్థ పాలన..ఇలా ఏ రంగంలో చూసినా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన బీ�
దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని వెల్టూర్ గేట్ సమీపంలో ఉన్న ఫంక
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి బలమని, గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ
ప్రతిపక్ష పార్టీల నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉంటూ, రాబోయే ఎన్నికల్ల
సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉంటారని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరిలో రూ.15 కోట్లతో ఆయుష్ దవాఖాన, రూ.3.50 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ న