వడ్డెరల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు తెలిపారు. పట్టణంలోని షామ్స్ ఫంక్షన్హాల్లో గురువారం వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనం ని�
గడిచిన తొమ్మిదేండ్లల్లో జరిగి న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని వ్యవసాయ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేం ద్రంలోని మంత్రి నివాసగృహంలో వనపర్తి, గోపాల్పేట, రేవల్లి మండల ముఖ్య న�
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలని వ్య వసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు
ఎల్బీనగర్ ఇన్నర్ రింగ్రోడ్డులో అలుకాపురి, సాయినగర్ వద్ద మరో నూతన ఫ్లై ఓవర్ నిర్మాణం చేయిస్తామని, రాజీవ్గాంధీనగర్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ�
దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పింఛన్ పెంచాలని ఎవరు అడగకపోయినా దివ్యాంగుల బాధలను అర్థం చేసుకున్న ఏకైక స�
దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బాన్సువాడ పట్టణ, గ్రామీణ, నస్రుల్లాబాద్, బీర్క�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, బిగ
గులాబీ కండువా కప్పుకుంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లా పనిచేయాలని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఎన్నడూ లేనివిధంగా కేవలం తొమ్మిందేండ్ల కేసీఆర్ పాలనలో ఖమ్మం అభివృద్ధి చెంది�
తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేనన్ని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని.. అంది
తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్న దమ్ము, ధైర్యమున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని మున్�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుగా తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసిన తర్వాతే ఇక్కడ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. జూబ్లీహిల్స్ డివిజన్ బ�
ఇల్లెందు నియోజకవర్గంలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని, త్వరలో ఖమ్మాన్ని మించిపోయేలా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే హరిప్రియ.. తన పదవికి పూర్తి న్యాయం చేశారని �
అభివృద్ధి నిరోధకుడు.. రాజకీయ స్వార్థపరుడు మాజీ ఎంపీ పొంగులేటి.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు.. రంకెలకు కళ్లెం వేస్తారు.. బీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉంది.. పార్టీని గద్దె దించడం కేవలం పగటి కల�