ప్రతిపక్ష పార్టీలు బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆ�
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పా రు.
అన్నమో రామచంద్ర అన్న స్థాయి నుంచి.. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్కు 100కుపైగా సీట్లు రావడం ఖాయమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్తో కేసీఆర్ మూడోసారీ సీఎం కావడం తథ్యమని అన్నారు. ఇల్లెందు నియోజకవర్గ అభివ�
సమగ్రాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మంత�
ఉనికిని చాటుకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గన్నారం గ్రామ శివారులో మంగళవారం నిర్వహించిన బీఆర�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడు
‘దశాబ్దాల ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక పల్లె ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి.’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిర�
అభివృద్ధి ప్రదాత, సంపదను పెంచి పేదలకు పంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఆలేరు ప్రజానీకం ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో హ్యాట్రిక�
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ మాత్రం లేకపోయినా సీఎం కేసీఆర్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. గురువారం వరంగల్ తూర్పు నియోజ
తెలంగాణ రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడే బ్రోకర్ పార్టీ బీజేపీ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో బు�