అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తూ సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్లలో నిర్వహించిన బీఆర్ఎ
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మెడలు వంచైనా మనం అనుకున్నది సాధిం చుకోవాలె. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది.’ అని ఆదిలాబాద్-నిర
పార్టీ నిర్వహిస్తున్న అత్మీయ సమ్మేళనాల్లో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేసే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు పార్టీ ఎమ్మెల్�
‘పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం అ�
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రె
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మదనాపురంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివా�
తెలంగాణ ప్రజలు పడిన బాధలు దేశ ప్రజలు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నరని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల�
దేశానికి బువ్వపెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగ వా
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. భీమారంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ 55వ డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రామలింగయ్యపల్లి సొసైటీ గోదాం ఆవరణలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని పాతాళానికి తొక్కాల్సిన సమయం ఆసన్నమైందని, బీఆర్ఎస్ వచ్చిందే ఆ పార్టీని బొందపెట్టడానికని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలందరూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే...కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు అందరినీ కాపాడుకుంటా...ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేరు కాదు.
దేశ రాజకీయాలను మలుపుతిప్పే సత్తా గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో �
బీఆర్ఎస్కు కార్యకర్తలే శ్రీరామరక్ష అని, వారి కు టుంబాలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఓ సోదరుడిగా అండగా నిలబడుతానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు.