ACB Trap | భూమిని కోడేరు రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి విరాసత్ చేసేందుకు రైతు నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా అధికారులు డెప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా
భూమాఫియాతో కుమ్మక్కై ఓ సామాన్యుడి ఇంటిని అక్రమంగా బుల్డోజర్లతో పోలీసులు కూల్చేయడంపై పాట్నా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమాషా చేస్తున్నారా? అని మండిపడింది. పాట్నాకు చెందిన సహ్యోగ దేవి అనే మహి�
హైదరాబాద్లో రూ.3.5 కోట్ల హవాలా సొమ్ము పట్టుబడింది. దీనిని హిమాయత్నగర్ నుంచి హయత్నగర్కు ఒక కారులో తరలిస్తుండగా నార్త్జోన్ పోలీసులు పట్టుకొన్నారు. దీనిని ఉప ఎన్నిక జరగనున్న మునుగోడుకు తరలించేందుకు
లంచం డిమాండ్ చేసి ఓ పంచాయతీ కార్యదర్శి అడ్డంగా దొరికిపోయాడు. రేకుల ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఓ విశ్రాంత సైనికుడి నుంచి 90వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు చిక్కాడు. కరీంనగరంలోని ఆర్టీసీ వర్క్షా�
ACB | లంచాలకు అలవాడు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లాలోని సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్.. ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. ఉచిత సేవలు అందించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్.. రూ.వెయ్యి లంచం ఇస్తే కానీ దవాఖానకు తీసుకుపోనంటూ నిండు గర్భవతిని నడి రోడ్డుపై వదిలి వెళ్లాడు.
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగానికి ఇది తప్పనిసరి: కేపీసీసీ బెంగళూరు, ఆగస్టు 12: బీజేపీపాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే యువకులు డబ్బులను లంచంగా ఇవ్వాలని, వయసులో ఉన్న యువతులైతే పడుకోవాల్సిన పరిస్థిత