ACB | ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్�
Patwari Gajendra: మధ్యప్రదేశ్లో ఓ పట్వారి లంచం తీసుకున్న సొమ్మును మింగేశాడు. 500 నోట్లకు చెందిన 5వేల లంచాన్ని నమిలేశాడు. పోలీసుల్ని చూసిన అతను ఆ పని చేశాడు. కట్ని జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అక్రమ పార్కింగ్ (Illegal parking) వ్యవహారంలో ఢిల్లీలోని (Delhi) మంగోల్పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్ అధికారి భీమ్ సింగ్ (Bhim Sing) రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు.
Dramatic CBI Raid | ఒక షాపు ఓనర్ నుంచి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకున్నాడు. ట్రాప్ చేసిన సీబీఐ అధికారులు అతడ్ని నాటకీయంగా పట్టుకున్నారు (Dramatic CBI Raid). అయితే సీబీఐ అధికారుల పట్టు నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీ�
ACB | ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్లో చోటు చేసుకుంది.
ACB Raids | నిజామాబాద్ ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరో ఇద్దరు లంచం(Bribe) తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ACB) పట్టుబడ్డారు.
లంచగొండి అధికారులకు షాకిచ్చాడు కర్ణాటక రైతు. ‘నా దగ్గర డబ్బులు లేవు.. నాకున్న రెండు ఎడ్లు లంచంగా తీసుకోండి’ అంటూ ఏకంగా కార్యాలయానికి ఎడ్లను తీసుకెళ్లాడు.
లంచం తీసుకుంటూ రెండు చోట్ల ముగ్గురు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డిలో డీఈవో, సీనియర్ అసిస్టెంట్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ, జగిత్యాల జిల్లాలో రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శ�
Police Constable | పోలీస్ కానిస్టేబుల్ (Police Constable) ముస్తాక్ అహ్మద్, శనివారం ఒక ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000లు లంచంగా తీసుకున్నాడు. దీంతో సీబీఐ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లోని ప్రత్యే
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ మండల్ విరూపాక్షప్ప (Mandal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మండల్ ( Prashanth Madal) తన కార్యాలయంలో రూ.40 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు చెందిన లోకాయుక్త ( Lokayukta)
ఏటూరునాగారంలో మరో ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కాడు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డీఈఈ నవీన్, ఏఈఈ అబీద్ ఏసీబీకి చిక్కిన నెల రోజుల వ్యవధిలో మరో ఉద్యోగి పట్టబడడం కలకలం రేకెత్తిస్తున్నది.
మెదక్ జిల్లా కౌడిపల్లి తహసీల్ కార్యాలయంలో ధరణి డాటాఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న వేణురెడ్డి మంగళవారం ఓ రైతు వద్ద రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.