బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. ఉచిత సేవలు అందించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్.. రూ.వెయ్యి లంచం ఇస్తే కానీ దవాఖానకు తీసుకుపోనంటూ నిండు గర్భవతిని నడి రోడ్డుపై వదిలి వెళ్లాడు.
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగానికి ఇది తప్పనిసరి: కేపీసీసీ బెంగళూరు, ఆగస్టు 12: బీజేపీపాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే యువకులు డబ్బులను లంచంగా ఇవ్వాలని, వయసులో ఉన్న యువతులైతే పడుకోవాల్సిన పరిస్థిత
అమెరికాకు చెందిన మొబిలిటీ సేవల దిగ్గజం ఉబర్.. వ్యాపార విస్తరణకు అనేక అడ్డదార్లు తొక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందుకు బడా రాజకీయ నాయకులూ సహకరించడం సంచలనం సృష్టిస్తున్నది. వీరిలో ఫ్రాన్స్ మాజ
రిజిస్ట్రేషన్ శాఖలోని అక్రమార్కుల బాగోతం తరచూ బయట పడుతూనే ఉన్నది. కొంత మంది అధికారులతో ఆ శాఖ పరువు మంట గలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది. అయితే,
ఇసుక ట్రాక్టర్ను వదిలేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారనే ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇందల్వాయి తహసీల్దార్ ఎం.రమేశ్ ఇంటిపై గురువారం దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి �
మెడికల్ బిల్లులను మంజూరు చేసేందుకు ఓ బాధితుడి నుంచి లంచం తీసుకొంటూ డీఎంఈ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఫయ్యాజ్ తెలిపిన వివరాల ప్రకారం..
కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంట