అమెరికాకు చెందిన మొబిలిటీ సేవల దిగ్గజం ఉబర్.. వ్యాపార విస్తరణకు అనేక అడ్డదార్లు తొక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందుకు బడా రాజకీయ నాయకులూ సహకరించడం సంచలనం సృష్టిస్తున్నది. వీరిలో ఫ్రాన్స్ మాజ
రిజిస్ట్రేషన్ శాఖలోని అక్రమార్కుల బాగోతం తరచూ బయట పడుతూనే ఉన్నది. కొంత మంది అధికారులతో ఆ శాఖ పరువు మంట గలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది. అయితే,
ఇసుక ట్రాక్టర్ను వదిలేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారనే ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇందల్వాయి తహసీల్దార్ ఎం.రమేశ్ ఇంటిపై గురువారం దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి �
మెడికల్ బిల్లులను మంజూరు చేసేందుకు ఓ బాధితుడి నుంచి లంచం తీసుకొంటూ డీఎంఈ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఫయ్యాజ్ తెలిపిన వివరాల ప్రకారం..
కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంట
సివిల్ కాంట్రాక్టుల్లో బీజేపీ నేతలు 40% కమీషన్ అడుగుతున్నారంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంట్రాక్టరు యెర్రిస్వామి కుంతోజీపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నెల 6వ తేదీనే కేసు నమోదు కాగా తాజాగా ఆ విషయం బయటకు �
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి
రూ.2,500 కోట్లు ఇస్తే, తనను కర్ణాటక సీఎంగా చేస్తానని ఢిల్లీకి చెందిన కొందరు తనకు ఆఫర్ ఇచ్చారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై తనను బీజేపీ అధ్యక్షుడు జే�
రైతు భూమి కొలిచేందుకు రూ.4 వేలు లంచం తీసుకొం టూ డిప్యూటీ సర్వేయర్, ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన రైతు రేగుల శంకర�