తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం బోర్డు సభ్యులు 6.5లక్షల లంచం తీసుకున్నారని హీరో విశాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత�
ACB | పాసు బుక్కుల్లో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘట ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..అదిలాబాద్కు చ�
ఏసీబీ వలకు అ వినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్డు
ACB | ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్�
Patwari Gajendra: మధ్యప్రదేశ్లో ఓ పట్వారి లంచం తీసుకున్న సొమ్మును మింగేశాడు. 500 నోట్లకు చెందిన 5వేల లంచాన్ని నమిలేశాడు. పోలీసుల్ని చూసిన అతను ఆ పని చేశాడు. కట్ని జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అక్రమ పార్కింగ్ (Illegal parking) వ్యవహారంలో ఢిల్లీలోని (Delhi) మంగోల్పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్ అధికారి భీమ్ సింగ్ (Bhim Sing) రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు.
Dramatic CBI Raid | ఒక షాపు ఓనర్ నుంచి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకున్నాడు. ట్రాప్ చేసిన సీబీఐ అధికారులు అతడ్ని నాటకీయంగా పట్టుకున్నారు (Dramatic CBI Raid). అయితే సీబీఐ అధికారుల పట్టు నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీ�
ACB | ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్లో చోటు చేసుకుంది.
ACB Raids | నిజామాబాద్ ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరో ఇద్దరు లంచం(Bribe) తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ACB) పట్టుబడ్డారు.