సివిల్ కాంట్రాక్టుల్లో బీజేపీ నేతలు 40% కమీషన్ అడుగుతున్నారంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంట్రాక్టరు యెర్రిస్వామి కుంతోజీపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నెల 6వ తేదీనే కేసు నమోదు కాగా తాజాగా ఆ విషయం బయటకు �
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి
రూ.2,500 కోట్లు ఇస్తే, తనను కర్ణాటక సీఎంగా చేస్తానని ఢిల్లీకి చెందిన కొందరు తనకు ఆఫర్ ఇచ్చారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై తనను బీజేపీ అధ్యక్షుడు జే�
రైతు భూమి కొలిచేందుకు రూ.4 వేలు లంచం తీసుకొం టూ డిప్యూటీ సర్వేయర్, ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన రైతు రేగుల శంకర�
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 7 : పది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్ పట్టుబడ్డాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ పంచాయతీలో బిల్ కలెక్టర్�
భద్రాద్రి కొత్తగూడెం : రూ.15,000 లంచం తీసుకుంటూ ఏఈవో మణికంఠం ఏసీబీకి పట్టబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం మేరకు..వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం అన్నారుపాడుకు చెందిన బానోత్ నాగవ్య భార్య చుక్కాలి ఇట
నల్లగొండ : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్కో డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డీఈ
Warangal | వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంకు ఉద్యోగి అనూష (28) బలవన్మరణానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన అనూషకు నాలుగేండ్ల క్రితం
తమకు అనుకూలంగా తీర్పివ్వాలని ఏకంగా హైకోర్టు జడ్జితోనే బేరమాడాలని ప్రయత్నించాడో లాయర్. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ బీ సరఫ్ ముందుకు ఓ కేసు విచారణకు వచ్చింది
కరీంనగర్ : రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. తన కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు సురేందర్ డబ్బు డిమాండ్ చేయడంతో బాధితు�
అమరావతి: గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. 40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలు ఏసీబీ కి
అమరావతి : బాధితుడి నుంచి లంచం తీసుకున్న ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్న వైనం విశాఖలో చోటు చేసుకుంది. జిల్లాలోని గొలుగొండ మండలం వెలుగు కార్యాలయంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న గోవిందరావు