Crime news | లక్ష రూపాయలు లంచం తీసుకుంవివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్గా పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): నైరుతి రైల్వేస్ (సౌత్ ఈస్ట్రన్) బెంగళూరులో పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కాంట్రాక్టర్ల నుంచి రూ.1.29 కోట్లు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ఈ మేర�
ACB | సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ మధుసూదన్, మరో ఉద్యోగి అసిఫ్.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. భూమి సర్వే కోసం ఓ మహిళ వద్ద నుంచి ఏడీ మధుసూదన్ లంచం
ముంబై: ముంబై క్రూజ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆర్యన్ఖాన్ను విడుదల చేయడానికి అతని తండ్రి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) �
ఏసీబీ దాడులు | జిల్లాలోని కొల్లాపూర్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 12వేలు లంచం తీసుకుంటూ కొల్లాపూర్ తహసీల్దార్ షౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
మహేశ్వరం, సెప్టెంబర్ 21: లంచాలకు అలవాటుపడిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ కానిస్టేబుల్ యాదయ్య అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) వలలో చిక్కాడు. ఓ కేసులో లంచం స్వీకరించబోతున్న ఆయనను మంగళవారం ఏసీబీ అధికార
Bribe : మహబూబాబాద్ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.