న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం చైనీస్ వీసాల కేసులో రూ.50 లక్షలు లంచం పుచ్చుకున్నారని ఈడీ ఆరోపించింది. పంజాబ్లోని సబో పవర్ లిమిటెడ్ అనే కంపెనీ విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేసిందని, సిబ్బంది చైనీస్ వీసాలను పునర్వినియోగించుకోవడం కోసం లంచం తీసుకున్నారని ఆరోపించింది.