రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లా ఆగమాగయ్యింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలనిచ్చి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాట�
మృతిచెందిన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన మధర పట్టణం�
నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ శాఖలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్ట్రార్ అక్రమాలపై కొరడా ఝులిపించింది. ఇదిలా ఉండగా మంగళవా�
Bribe | వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీని దొంగిలించిన విషయంలో కేసును మాఫీ చేసేందుకు కాంప్రమైజ్ చేయడానికి ఎస్ఐ రాజేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 13వ తేదీన సదరు వ్యక్తి ఫ�
జహీరాబాద్ నియోజకవర్గంలో (Zaheerabad) ఏసీబీ అధికారుల దాడులు (ACB Raids) కలకలం రేపుతున్నాయి. చిరుద్యోగులే కాదు పెద్దస్థాయిలో ఉన్న అధికారులను సైతం వదలనంటోంది ఏసీబీ. ఉన్నతాధికారి అయినా.. సామాన్య ఉద్యోగి అయినా అవినీతికి ప�
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ తన అసిస్టెంట్ వంశీ తో కలిసి ఓ ఇంటి నిర్మాణానికి అనుమతులకుగాను రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Raid | అక్కా, చెల్లెళ్ల మద్య ఆస్తి తగాదాల విషయంలో బాధితురాలి నుంచి లంచం తీసుకున్న ఎస్సై, కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
రెవెన్యూ శాఖ కనబరిచే మెరుగైన పనితీరు ఆధారంగానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కలెక్టర్ ఆ సమీక్షలో స్పష్టం చేశారు. 15 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు విధించారు. అయినా, రెవెన్యూ అధ�
రైతు బీమా పథకం కోసం దరఖాస్తును ఆన్లైన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకున్నది.
పక్కా ఆధారాలతోనే యాదగిరిగుట్ట దేవస్థానంలోని విద్యుత్ విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇంచార్జి ఎస్ఈ వూడెపు వెంకటరామారావు ఇల్లు, అధికార కార్యాలయం, ఇతర ఆస్తులపై దాడులు నిర్వహించామని నల్లగొండ రేంజి ఏసీబ�