జహీరాబాద్ నియోజకవర్గంలో (Zaheerabad) ఏసీబీ అధికారుల దాడులు (ACB Raids) కలకలం రేపుతున్నాయి. చిరుద్యోగులే కాదు పెద్దస్థాయిలో ఉన్న అధికారులను సైతం వదలనంటోంది ఏసీబీ. ఉన్నతాధికారి అయినా.. సామాన్య ఉద్యోగి అయినా అవినీతికి ప�
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ తన అసిస్టెంట్ వంశీ తో కలిసి ఓ ఇంటి నిర్మాణానికి అనుమతులకుగాను రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Raid | అక్కా, చెల్లెళ్ల మద్య ఆస్తి తగాదాల విషయంలో బాధితురాలి నుంచి లంచం తీసుకున్న ఎస్సై, కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
రెవెన్యూ శాఖ కనబరిచే మెరుగైన పనితీరు ఆధారంగానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కలెక్టర్ ఆ సమీక్షలో స్పష్టం చేశారు. 15 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు విధించారు. అయినా, రెవెన్యూ అధ�
రైతు బీమా పథకం కోసం దరఖాస్తును ఆన్లైన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకున్నది.
పక్కా ఆధారాలతోనే యాదగిరిగుట్ట దేవస్థానంలోని విద్యుత్ విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇంచార్జి ఎస్ఈ వూడెపు వెంకటరామారావు ఇల్లు, అధికార కార్యాలయం, ఇతర ఆస్తులపై దాడులు నిర్వహించామని నల్లగొండ రేంజి ఏసీబ�
మెదక్ ట్రాన్స్కో డీఈ షేక్ షరీఫ్ చాంద్పాషా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. మెదక్ జిల్లా పాపన్నపేట మం డలం సీతారాంనగర్కు చెందిన రైతు భాస్కర్ ఈ నెల 27న ట్రాన్స్ఫార్మర్ మం�
వేల కోట్ల రూపాయల మేర మోసగించిన నిందితుడిని రూ.2 కోట్లు లంచం తీసుకొని వదిలేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్గౌడ్ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ �
పంజాబ్లో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.8 లక్షల లంచం కేసులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) ఆఫ్ పోలీస్ హర్చరణ్ సింగ్ భుల్లార్ (Harcharan Singh Bhullar) కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI)కి పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ప�