ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంచావతారాలు పెచ్చుమీరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతి పనికి రేటు కట్టి వేధిస్తున్నారు. కొంత మంది అధికారుల తీరు... దొరికితే దొంగ అన్నట్లుగా మారింది. నీతులు వల్లిస్తూ టే�
నిజామాబాద్ నగరపాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్)గా పనిచేస్తున్న కర్ణ శ్రీనివాస్ రావు బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 7 వేలు లంచం తీసుకు�
గద్వాల అలంపూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు చిక్కారు.
మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాలో ఇద్దరు అధికారులను ఏసీబీ అ ధికారులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కో రుట్లకు చెందిన శశిధర్ జేసీబీని మూడు రోజుల క్రితం జగిత్యాల డీటీవో భద్రునాయక్ పట్టుకున్నారు.
ACB Raid | భూత్పూర్ తహసీల్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి
రూ. 4వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యంను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.