ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ అగ్రి కళాశాలలో మంగళవారం సాయంత్రం అసోషియేట్ డీన్ గోవర్ధన్ రూ.లక్ష నగదుతో పట్టుబడ్డట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు
రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు చేసింది. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
Anirudh Reddy | రాష్ట్రంలో ‘పేసా ఫేక్.. తమాషా దేఖ్' సంస్కృతి నడుస్తున్నదని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుధ్రెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు.
Government Offices | ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత లోపిస్తుంది. సామాన్యుడు వెళ్లి సొంతంగా పనిచేసుకులేని పరిస్థితి మెదక్ జిల్లాలో ఉంది. పని కోసం నేరుగా కార్యాలయానికి వెళ్లినా సవలక్ష అడ్డంకులు చెప్పుతూ పనులు చేయడం �
Health Department | వైద్యారోగ్యశాఖలో లాంగ్ స్టాండింగ్ అధికారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. డిప్యూటేషన్లు, బదిలీలు, ప్రమోషన్లు.. ప్రతి పనికో రేట్ ఫిక్స్ చేసి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్
రూ.500 లంచం తీసుకున్నాడన్న కేసులో దోషిగా తేలిన ఓ మాజీ కానిస్టేబుల్కు 36 ఏండ్ల తర్వాత శిక్ష ఖరారైంది. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు ముంగిటకు రాగా, హైకోర్టు తీర్పును సమర్థించింది. కాకపోతే.. సదరు మాజీ కానిస్టేబుల