Gujarat High Court : చెయ్యని నేరానికి 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి ఏ తప్పూ చేయలేదని తేలింది. దీంతో జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టింగ్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నది. కీలకమైన కార్యాలయాల్లో పోస్టింగ్ల కోసం అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పి విధుల్లో చేరుతున్నారన్న ఆరోపణలున్నాయి. రెవ
Nagireddypet MRO | భూమి విషయంలో నాగిరెడ్డి పేట్ మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఎమ్మార్వో శ్రీనివాస్ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారమందించాడు.
Bribe | తమ కాంట్రాక్ట్ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఇంజినీర్ శ్రీనివాసులు ఫిర్యాదుదారుడిని రూ.11 వేలు డిమాండ్ చేశాడు. ముందుగా ఫోన్ పే ద్వారా రూ.5 వేలు లంచాన్ని తీసుకున్న శ్రీవివాసులు రెండోసారి