ఇంటి నిర్మాణ అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో శనివారం చోటుచేసుకున్నది.
Bribe | ముదిగొండ మండల పరిధిలోని బాణాపురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా తమ్మిశెట్టి సురేష్ విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా లంచం డిమాండ్ చేశాడు.
ACB Raid | కుటుంబ సభ్యులకు చెందిన భూములకు సంబంధించి సర్వే నివేదికను జారీ చేసేందుకు లంచం తీసుకున్న నల్గొండ ఆర్డీవో కార్యాలయ సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అచ్చంపేట తాసీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారిందనే ఆరోపణలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఏ ఫైల్ కదలాలన్న డబ్బులు ఇవ్వాల్సిందేనని ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి ప్రజలను నెలల తరబడి కార్యాలయం చుట్�
ACB Raid | మహబూబాబాద్ జిల్లా నర్సిములపేట మండలానికి చెందిన ఎంపీడీవో రాధిక , ఆమె కుమారుడు నాగార్జున, ఎంపీవో యాకయ్యపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
వేసవి కాలం ముగింపు దశకు చేరింది. డిమాండ్ పీక్ స్టేజ్కు చేరి మళ్లీ క్రమంగా తగ్గుతోంది. విద్యుత్ వినియోగదారులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారించాలంటూ ఇస్తున్న దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయని టీ
జిల్లాలో భూముల ధరలు పెరగటంతో సర్వేయర్లకు డిమాండ్ పెరిగింది. సర్వే కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేయి తడపనిదే సర్వే చేసేందుకు రావడంలేదని పలువురు రైతులు ఆరోపిస
CI Mahender | ఇటీవల ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించగా బాధితుల నుంచి రూ.2 లక్షల డబ్బులు తీసుకుంటూ సీఐ మహేందర్ ఏసీబీకి చిక్కాడని సంగతి తెలిసిందే.. కాగా సీఐ మహేందర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.