హైదరాబాద్లోని టోలీచౌకీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఆర్ పాండునాయక్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. గోల్కొండ జమాలికుంట ప్రాంతానికి చెందిన ఓ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుంచి 14 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ, జీపీవోను నల్లగొండ ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చం
ACB Raids | రాష్ట్రంలో అవినీతి తిమింగిలాలు ఏసీబీ వలకు చిక్కుకుంటున్నాయి. నిన్న ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డారు.
ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రూ.20 వేల లంచం తీసుకుంటూ ఓ గ్రామ పాలనాధికారి (జీపీవో) ఏసీబీకి పట్టుబడ్డాడు. డీఎస్పీ మహేందర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్కు చెందిన బాధి
ACB Raid | కరీంనగర్ జిల్లా శంకరంపేట మండలం పరిధిలోని మోలంగూర్ గ్రామ పాలన అధికారి కాంపేటి శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు.
అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా లంచాలు మాత్రం ఆగడంలేదు. ఓ వ్యక్తి నూతన భవన నిర్మాణం కోసం పర్మిషన్ కావాలని జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ సంతోష్నగర్ సర్కిల్-25 టౌన్ ప�
Utkoor | ఊట్కూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న అధికారిని రేణుక లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఎక్సైజ్ శాఖ తీవ్ర అవినీతి ఆరోపణలతో అపకీర్తిని మూట గట్టుకుంటోంది. వరుస ఘటనలతో అల్లకల్లోలం అవుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు, అవినీతి ఆరోపణలు వెలుగు చూస్తున్నప్పటికీ సిబ్బం�