ఎస్సీ కార్పొరేషన్ కింద పేద రైతుల పొలాల్లో బోర్లు వేసే పథకంలో భాగంగా జిల్లాలో మూడేళ్ల క్రితం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతోపాటు మూడేళ్ల క్రితమే ఎంపిక చేసిన స
రాష్ట్రంలో లంచాలకు రుచి మరిగిన కొందరు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.. ప్రైవేట్ ప్రాజెక్ట్లే కాకుండా.. ప్రభుత్వ ప్రాజెక్ట్లకు సైతం లంచాలు డిమాండ్�
ACB | ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి లంచం తీస�
Eelctricity Department | అల్వాల్ ప్రాంతంలో ఓ వివాదాస్పద భూమిలో కోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకున్న అధికారులు అంచనాలు సిద్దం చేశారు.
ACB Raid | కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరిని బాధితుడి నుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Raid | జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ముగ్గురు కోర్టు సిబ్బంది రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
Gujarat High Court : చెయ్యని నేరానికి 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి ఏ తప్పూ చేయలేదని తేలింది. దీంతో జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది