జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్-16, వార్డు-2 అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న టీ మనీషా బిల్లు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.15000 లంచం డిమాండ్ చేసింది.
రేషన్ కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ కోసం ఓ టైపిస్టు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ తహసీల్ కార్యాలయంలో శనివార�
ఓ వ్యాపారిని హవాలా డబ్బులు ఉన్నాయంటూ బెదిరించి.. కేసు లేకుండా చేసేందుకు డబ్బులు తీసుకున్న వ్యవహారంలో మహంకాళి పోలీస్స్టేషన్కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.
రేషన్ కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ కోసం ఓ టైపిస్టు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది.
మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో ఓ వ్యక్తి రేకుల షెడ్డు నిర్మాణంతోపాటు కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకొని బుదేరా పంచాయతీ కార్యదర్శి వద్దకు పోతే రూ.12 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని.. లేకపోతే కాదు అన
విద్యుత్తుశాఖలో జరిగే ప్రతీ ఒప్పంద పనిలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అధికారులు లంచాలు తీసుకోవడం సహజమే అని ఆరోపణ ఉంది. కానీ ఆ కమీషన్లలో తమకు రావలసినంత రాలేదంటూ నెలరోజులుగా దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సం�
నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్(న్యాక్) గుర్తింపు కోసం కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ‘న్యాక్'గా మంచి గ్రేడ్లు పొందేందుకు అక్రమాలకు పాల్పడుతున్నాయి.
ACB Raid | రైతు వద్ద నుంచి లంచం తీసుకున్న మండల సర్వేయర్ , చైన్మెన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న ఘటన మంచిర్యాల తహసీల్ కార్యాలయంలో చోటు చేసుకుంది.
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుకు పదేండ్లు నిండాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సరిగ్గా పదేండ్ల క్రితం శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ నామిన�