Nagireddypet MRO | భూమి విషయంలో నాగిరెడ్డి పేట్ మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఎమ్మార్వో శ్రీనివాస్ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారమందించాడు.
Bribe | తమ కాంట్రాక్ట్ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఇంజినీర్ శ్రీనివాసులు ఫిర్యాదుదారుడిని రూ.11 వేలు డిమాండ్ చేశాడు. ముందుగా ఫోన్ పే ద్వారా రూ.5 వేలు లంచాన్ని తీసుకున్న శ్రీవివాసులు రెండోసారి
లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో నిర్మించుకున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ కోసం ఇన్చార్జి ఏఈ వెంక�
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లా ఆగమాగయ్యింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలనిచ్చి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాట�
మృతిచెందిన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన మధర పట్టణం�