ములుగు జిల్లాపరిషత్ కా ర్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నేరెళ్లపల్లి వెంకటేశ్వ ర్లు అనారోగ్యంతో 2023, 2024 లో మెడికల్ లీవ్ తీసుకున్నాడు.
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ (Jaikrishn Patel).. అసెంబ్లీలో మైనింగ్ సంబంధిం�
శామీర్పేట ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... పరశురామ్ శామీర్పేట ఠాణాలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదైంది.
Shamirpet | శామీర్పేట, ఏప్రిల్ 28 : శామీర్పేట ఎస్సై పరశురాం ఏసీబీకి చిక్కాడు. ఓ కేసులో లంచం డిమాండ్ చేస్తుండటంతో వలపన్ని అతన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీపీ శ్రీధర్ వెల్లడించారు.
రైస్మిల్లుకు విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకుగానూ లంచం డిమాండ్ చేసిన ఏఈని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఈ బాలకృష్ణ కథనం మేరకు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్�
వాటాలు అందరికీ..శిక్ష కొందరికేనా అన్న మాటాలు ఏసీబీ దాడి జరిగిన ప్రతిసారి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసి, ఏసీబీ వలలో చిక్కిన ప్రతి సందర్భంలోనూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ�
విమలాదేవినగర్కు చెందిన సత్య, విష్ణుపురికి చెందిన శారద తమ దగ్గర నుంచి హార్దికల్చర్ సూపర్వైజర్ వెంకటేష్ డబ్బులు తీసుకున్నాడని, పని చెయ్యమంటే అసభ్యంగా మాట్లాడుతున్నాడని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఒకే పోలీస్ స్టేషన్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పోలీస్స్టేషన్లలో చాలాకాలంగా అదే పోలీస్స్టేషన్ , డివిజన్ పరిధిలో పాతుకుపోయిన సిబ్బ�
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంపై శనివారం ఏసీబీ దాడి జరింగింది. ఓ పండ్ల వ్యాపారి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటున్న మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి పురుషోత్తం, సహకరించిన సెక్యూ�