విమలాదేవినగర్కు చెందిన సత్య, విష్ణుపురికి చెందిన శారద తమ దగ్గర నుంచి హార్దికల్చర్ సూపర్వైజర్ వెంకటేష్ డబ్బులు తీసుకున్నాడని, పని చెయ్యమంటే అసభ్యంగా మాట్లాడుతున్నాడని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఒకే పోలీస్ స్టేషన్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పోలీస్స్టేషన్లలో చాలాకాలంగా అదే పోలీస్స్టేషన్ , డివిజన్ పరిధిలో పాతుకుపోయిన సిబ్బ�
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంపై శనివారం ఏసీబీ దాడి జరింగింది. ఓ పండ్ల వ్యాపారి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటున్న మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి పురుషోత్తం, సహకరించిన సెక్యూ�
ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎంటీ స్థలాన్ని రెండేండ్ల క్రితం హెచ�
Bribe | మెదక్ మున్సిపాలిటీ 2వ వార్డ్కు చెందిన శివ కుమార్ తన అక్క పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని తన పేరు మీదకు మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్యను కోరాడు. దానికి మున్సిపాలిటీ రెవెన్యూ ఇన్స్పెక్ట
నిజామాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్లో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేయడంతో అక్క
ACB Raids | నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్దనుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్టర్ను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
తన తండ్రికి చెందిన మాజీ ఉద్యోగిని అపహరించి, హత్య చేశారన్న ఆరోపణలపై ఉగాండాలో అరస్టై మూడు వారాలు జైలుపాలైన భారతీయ సంతతి సంపన్న వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్ కూతురు వసుంధరా ఓస్వాల్ ఉగాండాలోని జైలులో మానవ �
పత్తి విక్రయించేందుకు కూపన్ ఇవ్వడానికి ఓ రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వాపురంలో గురువారం చోటు చేసుకుంది.
లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి అనుకూలంగా చార్జిషీటు రాస్తామని చెప్పి రూ.20 వేలు లంచం తీసుకుంటూ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి పట్టుబడ్డారు.
రోడ్డు నిర్మాణ పనులకు గ్రావెల్ తోలుకునేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన అటవీ శాఖ రేంజర్, బీట్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.