తన తండ్రికి చెందిన మాజీ ఉద్యోగిని అపహరించి, హత్య చేశారన్న ఆరోపణలపై ఉగాండాలో అరస్టై మూడు వారాలు జైలుపాలైన భారతీయ సంతతి సంపన్న వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్ కూతురు వసుంధరా ఓస్వాల్ ఉగాండాలోని జైలులో మానవ �
పత్తి విక్రయించేందుకు కూపన్ ఇవ్వడానికి ఓ రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వాపురంలో గురువారం చోటు చేసుకుంది.
లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి అనుకూలంగా చార్జిషీటు రాస్తామని చెప్పి రూ.20 వేలు లంచం తీసుకుంటూ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి పట్టుబడ్డారు.
రోడ్డు నిర్మాణ పనులకు గ్రావెల్ తోలుకునేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన అటవీ శాఖ రేంజర్, బీట్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
గద్వాల జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీసు అధికారిపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తున్నది. ఆ అధికారి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని అవినీతి ఆరోపణలు రావడంతో పోలీస్ శా�
Peddapalli | ఆర్టీవో అధికారుల నుంచి లంచాల వేధింపులు తాళలేక శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం ఆవరణలో బసంత్నగర్కు చెందిన లారీ ఓనర్ అనిల్ కుమార్గౌడ్ లారీ ఎక్కి విద్యుత్ తీగలను తాకి అ
సమాజంలో పోలీసులంటే గౌరవ, మర్యాదలున్నాయి. ప్రజల మాన, ప్రాణాలను రక్షించే పోలీసుల్లో నిజాయితీ, నిబద్ధత కలిగినవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రకమైన పోలీసుల కంటే అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులే పోలీస్ శాఖ
మెట్పల్లి సబ్రిజిస్ట్రార్ ఆసిఫొద్ద్దీన్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఆరు నెలల క్రితమే వచ్చారు. ఆయన విధుల్లో చేరినప్పటి నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన నిజామాబాద్ నుంచి వచ్చి వెళ్తారని,
ఓ కాంట్రాక్టు ఉపాధ్యాయురాలు నుంచి లంచం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
సమాజంలో అవినీతి జబ్బు మరింతగా పెరుగుతున్నది. ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వనిదే ఫైలు కదపని పరిస్థితి ఉంటున్నది. కొంతమంది అధికారులు నీతి, నిజాయితీకి కట్టుబడి పని చేస్తున్నా.. మెజార్టీ అధికారులు మాత్రం పూర్తిగ�
ఓ సర్వేయర్ భూమిని సర్వే చేసిన రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో శన�