అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నిఖేశ్కుమార్ను (Nikhesh Kumar) ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
YS Jagan | అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఏపీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో లంచం వ్యవహారంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎస్ఎఫ్ఏలు) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్ఎఫ్ఐలు�
Bribe | ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న పాండు రంగారావు.. ఫిర్యాదుదారు నుంచి రూ.50 వేలు లం
Kamareddy | కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ(Lingampeta SI) అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని(ACB) ఆశ్రయించినట్లు తె�
Bribe In Instalments | ఒక అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఒకేసారి చెల్లించే స్థోమత లేని వ్యక్తిని వాయిదాల్లో చెల్లించాలని చెప్పాడు. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లంచాన్ని తీసుకుంటూ విజిలెన్స్ డిపార్ట్మెంట్కు రెడ్
ACB raids | నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో(Nirmal Municipal Office) బుధవారం ఏసీబీ అధికారులు దాడులు (ACB raids)నిర్వహించారు. 15వేల రూపాయల లంచం తీసుకుంటూ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ షాకీర్ పట్టుపడ్డాడు.
2013లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన జలగం వెంకటేశ్వరరావుకు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ఏసీబీ కోర్టు జడ్జీ శుక్రవారం తీర్పు వెల్లడించారు.