ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన గంగాధర మండలంలో సంచలనం గా మారింది. ఏసీబీ అధికారులు, బాధితుడి కథనం మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం �
మ్యుటేషన్ నివేదిక ఇచ్చేందుకు ఓ తహసీల్దార్ రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి.. మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో గురువారం చోటుచేసుకున్నది.
డ్రగ్ కంట్రోల్ శాఖకు చెందిన అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్మసీ లైసెన్స్ రెన్యూవల్ కోసం నిర్వాహకుడిని 20వేల లంచం డిమాండ్ చేసి, ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగ�
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB) చిక్కారు. వెంచర్కు అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ తహసీల్దార్, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకున్నది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంచావతారాలు పెచ్చుమీరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతి పనికి రేటు కట్టి వేధిస్తున్నారు. కొంత మంది అధికారుల తీరు... దొరికితే దొంగ అన్నట్లుగా మారింది. నీతులు వల్లిస్తూ టే�
నిజామాబాద్ నగరపాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్)గా పనిచేస్తున్న కర్ణ శ్రీనివాస్ రావు బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 7 వేలు లంచం తీసుకు�