సైబర్క్రైమ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన ఇద్దరు మల్కాజిగిరి సైబర్క్రైమ్ ఠాణాకు చెందిన ఎస్సైలను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. ఏసీబీ అధికారుల కథనం ప్రకా�
GHMC Advertisements | జీహెచ్ఎంసీలోని అడ్వర్టయిజ్మెంట్ విభాగం కొందరు అధికారులకు కాసులు కురిపిస్తున్నది. నిబంధనల ప్రకారం బల్దియా ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయలు ఆదాయానికి గండికొడుతున్నారు.ప్రైవేట్ ఏజెన్సీలతో �
ఎస్సీ కార్పొరేషన్ కింద పేద రైతుల పొలాల్లో బోర్లు వేసే పథకంలో భాగంగా జిల్లాలో మూడేళ్ల క్రితం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతోపాటు మూడేళ్ల క్రితమే ఎంపిక చేసిన స
రాష్ట్రంలో లంచాలకు రుచి మరిగిన కొందరు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.. ప్రైవేట్ ప్రాజెక్ట్లే కాకుండా.. ప్రభుత్వ ప్రాజెక్ట్లకు సైతం లంచాలు డిమాండ్�
ACB | ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి లంచం తీస�
Eelctricity Department | అల్వాల్ ప్రాంతంలో ఓ వివాదాస్పద భూమిలో కోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకున్న అధికారులు అంచనాలు సిద్దం చేశారు.
ACB Raid | కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరిని బాధితుడి నుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Raid | జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ముగ్గురు కోర్టు సిబ్బంది రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.