Crime news | 'వైద్యో నారాయణో హరి' అన్నారు పెద్దలు. పోయే ప్రాణాలను సైతం నిలబెడుతారు కాబట్టి వైద్యులను మన పూర్వీకులు భగవత్సమానులుగా కీర్తించారు. కానీ లంచాలకు మరిగిన కొందరు వైద్యులు (Doctors) మాత్రం ఆ వైద్య వృత్తికే కళంక�
Tahasildar Bribe | మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో లంచం తీసుకుంటూ.. మహిళా ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ పెండ్లి విషయంలో అభిషేక్ అనే యువకుడు తన తండ్రితో గొడవపడి కొట్టడంతో.. అతడి త
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ మోటకొండూర్ విద్యుత్ సబ్స్టేషన్ అసిస్టెంట్ లైన్మెన్ (ఏఎల్ఎం) పప్పుల రమేశ్ శనివారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
ACB Trap | బాధితుడి ప్లాట్లో నుంచి వెళ్తున్న డైనేజీ పైప్లైన్ ను తొలగించేందుకు లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శి ని ఏసీబీ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు.
నూతన రహదారి నిర్మాణ క్రమంలో అటవీ శాఖకు చెందిన కొన్ని చెట్లను నరికివేశారనే అభియోగంపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు అటవీ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు వల�
జిల్లాలో అవినీతి అధికారుల తీరు మారడంలేదు. ముఖ్యంగా పోలీసుశాఖలో కొందరు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కుతున్నా వారిలో ఇసుమంతైనా మార్పు రావడంలేదు. తాజాగా బోధన్ ఎస్సై చితన్నోజు భాస్కరాచారి లంచం తీసుకు�
ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. రూ. లక్ష నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్హ్యాండెడ్గా అరెస్ట్�