రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాల కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్రావు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు.
Rajanna Sioricilla | అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేప చిక్కింది. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడ�
ACB | నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ రాజు స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు రూ.10 వేలు లంచం(Taking Bribe) తీసుకుంటుండగా ఆదివారం ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని అన
టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అవినీతి అధికారి, సిబ్బంది ఒకరు ఏసీబీ వలకు చిక్కారు. ఓ భవన నిర్మాణ అనుమతుల కోసం రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి, నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ACB | తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం(Bribe) డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది. బాధితుడు, అవి
Trivial matter | లంచంగా వంద తీసుకోవడం చాలా చిన్న విషయమని (Trivial matter) హైకోర్టు పేర్కొంది. అవినీతి కేసు ఎదుర్కొన్న అధికారికి ఊరట ఇచ్చింది. నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది.
తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం బోర్డు సభ్యులు 6.5లక్షల లంచం తీసుకున్నారని హీరో విశాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత�
ACB | పాసు బుక్కుల్లో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘట ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..అదిలాబాద్కు చ�
ఏసీబీ వలకు అ వినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్డు