బీజేపీపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో కమీషన్ల వ్యవస్థ ఉన్నదని బాంబు పేల్చారు. కాంట్రాక్టర్లు చేసే ప్రభుత్వ పనుల విలువలో 2 శాతం కమీషన్లు ఇవ్వాలని బాహాటంగానే పేర్కొన్నారు.
Supreme court | ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ప్రసంగించడానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నపుడు, వారికి విచారణ నుంచి మినహాయింపు ఉంటుందా? అనే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్ప
ACB Raid | గ్రామాల్లో విద్యుద్ధీపాలను అమర్చినందుకు గాను తనకు రావల్సిన డబ్బులను అడిగిన బాధితుడి నుంచి లంచం తీసుకున్న పంచాయతీరాజ్ ఏఈఈ ని అవినీతి నిరోధక అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
ACB | పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్పేట తాసీల్దార్ తోడేటి సత్యనారాయణ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. అధికారుల వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు మున్సిపాలిటీకి చెందిన మువ్వ రామశేషగ
కేసు నుంచి తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి చిక్కాడు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్కు చెందిన కృష్ణారెడ్డి కుమారుడిపై ప్రేమ వ్యవహారంలో బాధితురాలు మహ్మదాబాద్ పోలీస్స్టేషన్�
Police suspended | లంచంగా రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
భూ సర్వేకు సంబంధించిన రిపోర్టు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఏసీబీ మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీకృష్ణ�