ఎల్ఆర్ఎస్ చేయడం కోసం ఇద్దరు మున్సిపల్ ఉ ద్యోగులు, ఓ చోరీ కేసును మాఫీ చేసేందుకు ఇద్దరు పోలీసులు, ఓ ప్రైవేట్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డారు.
ACB | ఓ భూమిని ఎల్ఆర్ఎస్(LRS) చేయడం కోసం టీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.15 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు(ACB) వలపన్ని పట్టుకున్నారు.
ACB | లంచం(Bribe) తీసుకుంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు అధికారులు(Officials) ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. నిందితులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లోని మాదాపూర్ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ, రైటర్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం..
ACB Raids | లంచం కేసులో మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్స్టేషన్ (Meerpet SI) లో ఎస్సైగా పనిచేస్తున్న బొడ్డుపల్లి సైదులు లంచం(Bribe) తీసుకుంటూ పట్
డిప్యూటేషన్ కోసం డైరెక్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్)కు లంచం ఇచ్చానంటూ వైరల్ అయిన ఆడియోపై ఏసీబీ దృష్టిపెట్టినట్టు తెలిసింది. ఈ అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, రిటైర్డ్ ఐఏఎస్తో విచారణ జరపా�