అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోలుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతూరులోనే మద్దతు ధరకు సకాలంల�
ఓదెల మండలం ఇందుర్తికి చెందిన కావటి రాజు డీసీఎంఎస్ అనుసంధానంతో తన గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాడు. 2018 నుంచి వడ్లు కొనుగోలు చేసిన రాజు, సివిల్ సప్లయి అధికారులు చెప్పిన చోటుకు ఎప్పటికప్�
గోపాల్పేట తహసీల్దార్ శ్రీనివాసులు ఓ రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం వనపర్తి జిల్లా గోపాల్పేటలో చోటుచేసుకున్నది.
సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను సినీ ఫక్కీలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా చిక్కిన సుధాకర్.. వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగులు పెట్�
Hyderabad | హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ సీఐ వీరాస్వామి, ఎస్సై షఫీ ఏసీబీకి చిక్కారు. ఒక కేసుకు సంబంధించి రూ.3 లక్షలు తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ట్రేడర్స్ రెన్యూవల్ కోసం లంచం తీసుకుంటున్న మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు సోమవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏబీసీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ACB court | ఎరువుల దుకాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నేరంలో నిందితుడు ప్రభుత్వ అధికారికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు