సాదత్ హసన్ మంటో పేరు వినగానే ఉర్దూ కథా కథనంలో ఆయన సాటిలేని శైలి, దేశ విభజన నేపథ్యంలో రాసిన అద్భుతమైన కథలు గుర్తుకువస్తాయి. మంటో రాసిన 17 కథలను తెలుగులో అనువదించి... ‘అనార్కలి’ పేరుతో సంకలనంగా తీసుకువచ్చార
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ఏటా తెలంగాణ కథలతో సంకలనాలను అచ్చు వేస్తున్నది. ఈ ప్రాంతపు కథకులను ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రయత్నంలో వచ్చిన తొమ్మిదో సంకలనమే ‘నెనరు’. ఇం�
ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాలు కార్పొరేట్ మయమైపోయాయి. వ్యాపార సంస్థల నిర్వహణ కోసం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక మేనేజ్మెంట్ విద్య కూడా అందుబాటులో ఉంది. ఇందులో విద్యార్థులకు సిద్ధాం�
TS Schools | రాష్ట్ర ప్రభుత్వం 202324 విద్యాసంవత్సరంలో పుస్తకాల పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్ 12న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధమైంది. రాష్ట్రం�
తన తాజా రచన ‘నవ్వుల పువ్వుల వెన్నెల హాసం’లో చంద్రప్రతాప్ (సీపీ) తనదైన హాస్య ప్రియత్వాన్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు. ఈ ‘వెన్నెల హాసం’ ఆకాశం నుంచి ఊడి పడలేదు.
మనుషులు ఒకరితో ఒకరు, ఆ ఒక్కరు మరొకరితో పరిచయమవుతూ, ఒకరికొకరు సాయం చేసుకోవడం ‘రిలేషనల్ నెట్వర్క్'. ఈ సంబంధాన్ని ఒక చిత్రంలో చూపిస్తే అది శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టులా ఉంటుంది.
నాకెప్పుడు దేముడొస్తిందో నాకు తప్ప ఇంగెవురికీ తెల్దు. దేముడ్ని నమ్మనోల్లు నన్ను దొంగ దేవుడమ్మని ఎక్కిరిస్తారు..’ అంటూ మొదలవుతుంది ‘దేవుడమ్మ’ కథ, కథల పుస్తకం. ఈ కథలో దేవుడమ్మ నిజంగానే దొంగ దేవుడమ్మ.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంతర్జాతీయ బుక్ ఎగ్జిబిషన్ స్థాయికి ఎదిగిందని ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణ బుక్ ట్రస్ట్లో తెలంగాణ సమగ్ర చరిత్రను ఇంగ్లిష్లోకి తీసుకువచ్చినందుకు పబ్లి
తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత జరిగిన పాలనపరమైన మార్పుల్లో ప్రధానమైంది జిల్లాల పునర్విభజన. పది జిల్లాలుగా ఉన్న రాష్ట్ర భౌగోళిక స్వరూపం ఇప్పుడు 33 జిల్లాలుగా మారిపోయింది.
భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామకోటి పుస్తకాలను సోమవారం నిమజ్జనం చేశారు. భక్తులు భద్రాద్రి రామయ్యకు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను ఏటా శ్రావణ మాసంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలోని గోదావరిలో నిమజ్�