యాజ్ఞవల్క్యుడు.. మహాముని. గొప్ప సాధకుడు. అపార జ్ఞాని. యాజ్ఞవల్క్య స్మృతి రూపకర్త. వైశంపాయనులవారి ప్రియ శిష్యుడు, మేనల్లుడు కూడా. వీరి పూర్వీకులది నేటి గుజరాత్ ప్రాంతమని అంటారు. బాల్యం నుంచీ పరమ జిజ్ఞాసి. ప
పిల్లలతో ముందుగా అక్షరాలు దిద్దించాలి. ఆ తర్వాత రాయడం నేర్పాలి. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టగానే బొమ్మల పుస్తకాలు పరిచయం చేయాలి. దీనివల్ల వారి పదకోశం పెరుగుతుంది.
అమెరికాలోని తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా).. విశ్వనాథ అచ్యుత దేవరాయలు, శర్మ ఇంద్రగంటి తదితరుల నేతృత్వంలో తెలుగు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నది. వాటిలో భాగంగా కథలు, కవితలు, నాటికల పోటీల�
చీకోలు సుందరయ్య ‘తరతరాల తెలుగు విశేషాంశాలు, సాహిత్యాంశాలు’ సాహిత్యంతో పాటు తెలుగువారి సంస్కృతి, జీవనశైలి, మనస్తత్వం, ఇతర భాషలతో ఉన్న సంబంధాలను, పరస్పర ప్రభావాలను, ఉద్యమాలను, శైలీ విన్యాసాలు తదితరాలను స్�
సమాజం మంచిగా ఉండాలని అందరం కోరుకుంటాం. మరి సమాజం మనం కోరుకున్నట్టు ఉండాలంటే వ్యక్తిగా ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటేనే సాధ్యం. అయితే, మంచి వ్యక్తులు మాత్రం మంచి కుటుంబాల నుంచే తయారవుతారు.
తెలుగు నాటక రంగాన్ని ఎంతోమంది నాటక కర్తలు ఎప్పటికప్పుడు సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో రావుల పుల్లాచారి ఒకరు. ఆయన 50కి పైగా కథలు, 20కి పైగా నాటకాలు రచించారు.
Cubbon Park | బెంగళూరులోని కబ్బన్ పార్కు వారాంతాల్లో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒకట్రెండు పుస్తకాలు, చాప, నీళ్లసీసా పట్టుకుని జనం వాలిపోతారు. తగిన చోటు ఎంచుకుని నచ్చిన పుస్తకం తెరుస్తారు. వర్షకాలం అయితే గొడుగు లేదా �
‘ఇతను నావాడు. అతను పరాయివాడు. ఇది నాది, అది నీది అనే భావన సంకుచిత మనసు ఉన్నవారికే ఉంటుంది. ఉదార స్వభావులకు మాత్రం విశ్వమంతా ఒకే కుటుంబమన్న భావన ఉంటుంది. ఈ భావనకు చక్కని నిదర్శనం గూడపాటి సీతారామస్వామి గారి జ
మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సమస్యల పట్ల గొంతెత్తే పత్రిక భూమిక. ఏ పత్రికకైనా సంపాదకీయం హృదయం లాంటిది. 2012 నుంచి 2023 వరకు భూమికలో వివిధ సందర్భాల్లో స్పందనగా వచ్చిన సంపాదకీయాలను ‘వాడ
Books | పుస్తకం టెక్నాలజీకి అనుసంధానమైంది. విక్రయాలే కాదు పఠనం, సమీక్ష, సిఫారసు.. అన్నీ ఆన్లైన్ వేదికగా సాగుతున్నాయి. అయితే.. ఇంటర్నెట్లో నచ్చిన పుస్తకాల అన్వేషణ అంత సులభం కాదు. ఇక లైబ్రరీకి వెళ్లామా.. నడిసం�
చదువుకోవాలనే తపన, పుస్తకాల మీదున్న ధ్యాస, పాఠశాలనే ఓ ఆలయంగా భావించే చిన్నారికి బృహత్తరమైన ఆలోచన తట్టి వందలాది మంది చదువుకునేందుకు పునాదిగా మారింది. చదువు, పుస్తకాలు చాలా విలువైనవని ఆ చిన్నారి కదలికలతో చ�
చిత్రలేఖనంలో ఆరితేరిన వ్యక్తి గోపాలకృష్ణ. ఆయన కార్టూన్లు ఎంత నవ్విస్తాయో వాటికి వేసే బొమ్మలూ అంత అందంగా ఉంటాయి. ఇక గోపాలకృష్ణ కార్టూన్ల సంపుటి విషయానికి వస్తే అన్నీ చక్కిలిగింతలే! ప్రతి కార్టూన్ ఆలోచి�
కరోనా మన దేశం వరకూ రాదనుకున్నారు. వచ్చినా మన వాతావరణంలో ఉండదన్నారు. పొరపాటున సోకినా జీవనశైలి కారణంగా అంతగా ప్రభావం చూపదని తీర్మానించుకున్నారు. కానీ, ఒక్కసారి ఎల్లలు దాటొచ్చిన సూక్ష్మక్రిమి మహమ్మారిగా వ�
‘మరల నిదేల రామాయణమన్నచో..’ అంటూ రామాయణ కల్పవృక్షం గురించి విశ్వనాథ సత్యనారాయణ చేసుకున్న సమర్థనే సింహప్రసాద్ ‘శ్రీరాముడి ధర్మపథం’ పుస్తకానికీ వర్తిస్తుంది. ఎవరు చెప్పినా, మరొకరికి అవకాశం ఉండనే ఉంటుంది