ఏండ్లనాటి ఏదైతే ఒక వృక్షం
తన ఎండుటాకులను రాల్చుకున్నట్టు
మసక వెలుతురులోని మసిబారిన
ఆ గ్రంథాలయపు గది గోడలు
ఎదురుగా పుస్తకాల్లోని బిల్వ
పత్రాలను రాల్చుకుంటున్నాయ్.
గత డిసెంబర్ 19న మొదలైన ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్- 2024’ 29వ తేదీతో ముగిసింది. ఈ 11 రోజులు పుస్తక ప్రియులకు అపురూపమైన కాలం. చదువుకునే పిల్లల నుంచి ఎనభై ఏండ్ల వృద్ధుల దాకా అందరూ పుస్తకాలతో తమ అనుబంధాన్ని మరోసారి గ
స్థానికత ఒక బలమైన ధోరణిగా స్థిరపడిన ఈ మూడు దశాబ్దాల కాలంలో.. తెలంగాణ కథ ఎన్నో మలుపులు తిరిగింది. పాతికేళ్లుగా తెలంగాణ కథ అనూహ్యమైన దూరాలకు ప్రయాణించింది.
ప్రజల వద్దకు సాహిత్యాన్ని తీసుకెళ్లాలని పరితపించిన ‘షేక్ సాధిక్ అలీ’ పుస్తకాలను తోపుడు బండిపై కూడా అమ్మవచ్చునని నిరూపించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా తోపుడు బండిపై పుస్తకాలమ్మిన సాధిక్ 2024, నవం�
ఆధునిక స్త్రీలు ఉద్యోగాలు, వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. తమ ప్రతిభతో వాటిలో రాటుదేలుతున్నారు. ఇది పట్టణ స్త్రీల బతుకు చిత్రం. ఇక గ్రామాల్లో పొలం పనులు మొదలుకుని ఇతర వృత్తుల్లోనూ స్త్రీలు తమవంతు పాత్ర ప
రాష్ట్రంలో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్(ఎన్సీఎఫ్)-2023 ప్రకారం విద్యాశాఖ కొత్త పాఠ్యపుస్తకాలను దశలవారీగా రూపొందించనున్నది. 2014 తర్వాత కేసీఆర్ సర్కారు హయాంలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేశారు.
మైనార్టీ గురుకుల విద్య మిథ్యగా తయారవుతున్నది. విద్యాలయాల నిర్వహణ గాడి తప్పి అందని ద్రాక్షగా మారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆధునిక సౌకర్యాలు, వసతులతో పిల్లలు ఏ లోటూ లేకుండా అభ్యసించగా, ప్రస్తుత క
యదార్థభావం వ్యథార్థ రూపంలో బయటపడితే అది ఫణి మాధవి కవిత్వం. రామాయణ మహా కావ్య సృజన కూడా శోకం నుంచే శ్లోకమై, కథనమై, కవిత్వమై, ఇతిహాసమై, చారిత్రక ప్రమాణమై, భారతీయ జీవన వేదమై భాసించింది.
సంధ్యవేళకు అమ్మదకణ్ణ విజయనగరానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అతని గుర్రంతోపాటు హంపమ్మ చాలా దూరం నడిచింది. జవారి నది ఒడ్డు వరకూ ఆమె అతణ్ని సాగనంపటానికి వచ్చింది. ఆ నదిని దాటిన తర్వాత గుర్రం మీద విజయనగరం వ�
బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం క�
కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్రెడ్డి సర్కారు అన్నంత పనికి ఒడిగడుతున్నది. ఆఖరుకు విద్యార్థులకిచ్చిన పాఠ్యపుస్తకాల్లోనూ కేసీఆర్ పేరు లేకుండా చేస్తున్నది.
వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కంపు కొట్టే పరిసరాలు, వసతుల లేమి మధ్యే బుధవారం పునఃప్రారంభమయ్యాయి. పిల్లలంతా ఆటాపాటలకు టాటా చెప్పి బడిబాట పట్టగా.. మొదటి రోజు దాదాపు అంతటా సమస�