ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్న రాష్ట్ర సర్కారు విద్యా సంవత్సరానికి ముందే పుస్తకాలను సరఫరా చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 2,682 పాఠశాలలకు 16,27,830 పాఠ్యపుస్తకాలు, 10,89,830 నోట్ పుస్తకాలను అందించగా, పంపిణీ �
బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పుస్తక ప్రదర్శనలు.. ఎక్కడో ఓ చోట మనకు గీతాప్రెస్ పుస్తకాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ, మొహం తిప్పేసుకుని ఏ పాపులర్ రచనలనో ఎంచుకుంటాం. నిజానికి గీతాప్రెస్ ప్రచురణలు భారత�
మానవ సంబంధాల నేపథ్యంతో రాసిన రచనలు మనసుకు హత్తుకుంటాయి. మన చుట్టూ ఉన్న జీవితాలను చూసిన భావన కలిగిస్తాయి. రచయిత్రి చెరుకూరి రమాదేవి చేసిన అలాంటి ప్రయత్నమే ‘ట్విన్ టవర్స్' నవల. రఘురామ్, కళ్యాణి, చంద్రమౌళ
కవి, పరిశోధకుడు, విమర్శకుడు డాక్టర్ టి.శ్రీరంగస్వామి వెలువరించిన సాహిత్య వ్యాస సంపుటి ‘పలుకుజెలి’. తన పలుకులకు చెలి సరస్వతి అని చెబుతూ, ఆమె అనుగ్రహాన్ని ఆశిస్తూ ఈ శీర్షికను ఎంచుకున్నారు. ఇందులో 16 వ్యాసా�
ఈ ఏడాది విద్యా సంవ త్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో పుస్తకాలను మాములు ప్రింట్ తో ఇవ్వగా, ప్రస్తుతం ఆయిల్ ప్రింట్తో తయా రు చేశారు.
వృత్తివిద్యాకాలేజీల్లో అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యావేత్త, రచయిత ఎన్ సుధీర్రెడ్డి రచించిన ‘కాలేజ్ అడ్మిషన్స్ డీకోడెడ్' పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం శ్రీ�
Library | రాష్ట్రంలోని గ్రంథాలయాలు పోటీ పరీక్షలకే కాదు.. నైపుణ్య శిక్షణకు నిలయాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు దినపత్రికలు, పుస్తకాలతో నిండిన లైబ్రరీలు.. ఇక నుంచి స్కిల్ డెవలప్మెంట్ తర్ఫీదుతో నిత్యం కళకళలాడన
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా వేసవి స
సాదత్ హసన్ మంటో పేరు వినగానే ఉర్దూ కథా కథనంలో ఆయన సాటిలేని శైలి, దేశ విభజన నేపథ్యంలో రాసిన అద్భుతమైన కథలు గుర్తుకువస్తాయి. మంటో రాసిన 17 కథలను తెలుగులో అనువదించి... ‘అనార్కలి’ పేరుతో సంకలనంగా తీసుకువచ్చార
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ఏటా తెలంగాణ కథలతో సంకలనాలను అచ్చు వేస్తున్నది. ఈ ప్రాంతపు కథకులను ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రయత్నంలో వచ్చిన తొమ్మిదో సంకలనమే ‘నెనరు’. ఇం�
ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాలు కార్పొరేట్ మయమైపోయాయి. వ్యాపార సంస్థల నిర్వహణ కోసం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక మేనేజ్మెంట్ విద్య కూడా అందుబాటులో ఉంది. ఇందులో విద్యార్థులకు సిద్ధాం�
TS Schools | రాష్ట్ర ప్రభుత్వం 202324 విద్యాసంవత్సరంలో పుస్తకాల పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్ 12న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధమైంది. రాష్ట్రం�
తన తాజా రచన ‘నవ్వుల పువ్వుల వెన్నెల హాసం’లో చంద్రప్రతాప్ (సీపీ) తనదైన హాస్య ప్రియత్వాన్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు. ఈ ‘వెన్నెల హాసం’ ఆకాశం నుంచి ఊడి పడలేదు.