ఉమ్మడి రాష్ట్రంలో అడపాదడపా ఉద్యోగ నోటిఫికేషన్లు. పోస్టుల సంఖ్యా స్వల్పమే. మొక్కుబడిగా ఉద్యోగాల భర్తీ. అస్తవ్యస్తంగా ఉన్న జోనల్ విధానంలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కడం అనుమానమే.
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం రోజు నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేలా జిల్ల�
ఇప్పటిదాకా మనకు ఆన్లైన్లో పుస్తకాలు కొనుక్కోవడమే తెలుసు. కానీ మనం చదివిన పుస్తకాలు తిరిగి అమ్మే వెసులుబాటును కలిగిస్తుంది ‘డంప్’ యాప్. తన భర్తతో కలిసి దీన్ని సృష్టించిన మీనాల్ శర్మ ఈ యాప్కి హైదర
రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ 42 రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్-1, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ సహా పలు నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని స్పల్పమార్పులు చేసిన
గాంధీజీ ఆలోచనలు, ఆశయాల గురించి 27 మంది ప్రసిద్ధ వ్యక్తుల మనోగతానికి అక్షర రూపం ‘గాంధీయే మార్గం’ రెండో భాగం. ఇటీవలే వెలువడిన ఈ పుస్తకంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, రామచంద్ర గుహ, విద్వాన్ విశ్వం
100 Years Library | ఒక అక్షరం వేయి మెదళ్లకు కదలిక. ఒక పుస్తకం లక్ష భావాలకు విత్తు. ఆ ప్రకారంగా, ఒక గ్రంథాలయానికి ఎంత శక్తి ఉంటుందో ఊహించుకోండి. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి లైబ్రరీలో కాలుమోపిన ప్రతి చదువరీ, చదివిన పు
నెల్లుట్ల రమాదేవి రచించిన ‘తల్లివేరు’ సంకలనంలోని కథలు చదవడం మొదలుపెడితే విసుగు, విరామం లేకుండా హాయిగా ముందుకువెళ్తూనే ఉంటాయి. రెండేండ్లుగా కరోనా వైరస్ కారణంగా సమాజానికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా భారీ నష
ప్రతి భావాన్నీ చిత్రికపట్టి శిల్పంలా తయారుచేయడం కొందరికే సాధ్యం. అనాయాసంగా అక్షర చిత్రాలను కండ్ల ముందు నిలబెట్టడం కూడా కొందరికే సాధ్యం. అలాంటివారిలో దాకరపు బాబూరావు ఒకరు. ఆయన కలం నుంచి జాలువారిన ‘మట్టి
చదవడం ఎప్పుడు మొదలుపెట్టినా మైండ్ దాన్ని తనకున్న సామర్థ్యం మేరకు అర్థం చేసుకొని రికార్డ్ చేసుకుంటూనే ఉంటుంది. అయితే చదివే విషయంపై మీకు ఉన్న ప్రయోజకత్వాన్ని బట్టి ఆయా విషయాలు మీకు దీర్ఘకాలిక విభాగంలో చ�
ఉద్యోగార్థులు కోరిన పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు గ్రం థాలయ సంస్థ చర్యలు తీసుకుంటున్నదని విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు.