రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ 42 రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్-1, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ సహా పలు నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని స్పల్పమార్పులు చేసిన
గాంధీజీ ఆలోచనలు, ఆశయాల గురించి 27 మంది ప్రసిద్ధ వ్యక్తుల మనోగతానికి అక్షర రూపం ‘గాంధీయే మార్గం’ రెండో భాగం. ఇటీవలే వెలువడిన ఈ పుస్తకంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, రామచంద్ర గుహ, విద్వాన్ విశ్వం
100 Years Library | ఒక అక్షరం వేయి మెదళ్లకు కదలిక. ఒక పుస్తకం లక్ష భావాలకు విత్తు. ఆ ప్రకారంగా, ఒక గ్రంథాలయానికి ఎంత శక్తి ఉంటుందో ఊహించుకోండి. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి లైబ్రరీలో కాలుమోపిన ప్రతి చదువరీ, చదివిన పు
నెల్లుట్ల రమాదేవి రచించిన ‘తల్లివేరు’ సంకలనంలోని కథలు చదవడం మొదలుపెడితే విసుగు, విరామం లేకుండా హాయిగా ముందుకువెళ్తూనే ఉంటాయి. రెండేండ్లుగా కరోనా వైరస్ కారణంగా సమాజానికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా భారీ నష
ప్రతి భావాన్నీ చిత్రికపట్టి శిల్పంలా తయారుచేయడం కొందరికే సాధ్యం. అనాయాసంగా అక్షర చిత్రాలను కండ్ల ముందు నిలబెట్టడం కూడా కొందరికే సాధ్యం. అలాంటివారిలో దాకరపు బాబూరావు ఒకరు. ఆయన కలం నుంచి జాలువారిన ‘మట్టి
చదవడం ఎప్పుడు మొదలుపెట్టినా మైండ్ దాన్ని తనకున్న సామర్థ్యం మేరకు అర్థం చేసుకొని రికార్డ్ చేసుకుంటూనే ఉంటుంది. అయితే చదివే విషయంపై మీకు ఉన్న ప్రయోజకత్వాన్ని బట్టి ఆయా విషయాలు మీకు దీర్ఘకాలిక విభాగంలో చ�
ఉద్యోగార్థులు కోరిన పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు గ్రం థాలయ సంస్థ చర్యలు తీసుకుంటున్నదని విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
రచన – రచయిత – ప్రక్రియ -భక్త తుకారాం, సంఘోద్ధరణ, ఉచ్ఛల విషాదం – సురవరం ప్రతాపరెడ్డి – నాటకాలు -సృజన చేతన-రామాయణ కల్పవృక్షం – మాదిరాజు రంగారావు – సాహిత్య విమర్శ -రాయప్రోలు సౌందర్య దర్శనం – కే యాదగిర�
మునిమాణిక్యం కథల్లో భార్య ‘కాంతం’ కాగా, ఈయన కథల్లో భార్య పేరు ‘కనకం’. పెండ్యాల, వెల్దుర్తి, ఇటిక్యాల వంటి వాళ్లందరూ కూడా 1940వ దశకంలో దాంపత్య ప్రేమను చిత్రిస్తూ కథలు రాశారు. నెల్లూరి కేశవస్వామి ముఖ్యంగా హైద�
ఎర్రగడ్డ : ఆలిండియా సమతా సైనిక్దళ్ రాష్ట్ర ముఖ్య నేతలు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి పెండింగ్లో ఉన్న ప్రధాన అంశాల గురించి ప్రస్తావించి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. డాక్టర్ అంబేద్క�