బాల్యానికి బంగరు కానుక అరవై ఏండ్ల తర్వాత తిరిగి నన్ను నా బాల్యంలోకి నడిపించుకుంటూ తీసుకెళ్లింది ఈ పుస్తకం. అప్పటి అమాయకత, అపరిపక్వ ఆలోచనలు, సంభ్రమాశ్చర్యాలు, భావోద్వేగాలు, భయాలు, సంతోషాలు అన్నింటినీ తిర�
పుస్తకం ఒక మస్తిష్కం. పుస్తకం ఒక జ్ఞాన నిధి. ప్రపంచ గతిని మార్చగల శక్తి సామర్థ్యాలు, మానవాళిని సన్మార్గం వైపు నడిపించే మహత్యం పుస్తకానికే ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతులంతా పుస్తకాలు చదివి మహాత్ములుగా, మహాయోధ�
కథల పొదరిల్లు ఊహలకు రెక్కలు తొడిగి కథల సాగు చేస్తారు కొందరు. అనుభవాలను అక్షరీకరించి కథలుగా ఆవిష్కరిస్తారు ఇంకొందరు. రచయితలు ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలే పాఠకులను అలరిస్తాయి. ‘�
అగ్ర కథానాయిక రష్మిక మందన్న గొప్ప చదువరి. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైన ఈ అమ్మడికి వ్యక్తిత్వ వికాసం తాలూకు పుస్తకాలపై మంచి అవగాహన ఉంది. తన సోషల్మీడియా ఖాతాల్లో సందర్భాన్ని బట్టి స్ఫూర్తివంతమైన మాట�
సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ శేరిలింగంపల్లి, నవంబర్ 21: హైదరాబాద్కు చెందిన రెసోనాన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలిలోని బాలయోగి క్రీడా స్టేడియంలో నిర్వహించిన “రెసోఫెస�
చార్మినార్ : విద్యార్థులు గ్రంథ పఠనం ద్వార లోతైన అధ్యాయనాలను పూర్తి చేసి సంబంధిత అంశాల్లో ప్రావీణ్యత సాధించవచ్చని సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ విప్లవ్దత్ శుక్లా తెలిపారు. సోమవారం సిటీ కాలేజీలో 54వ గ�
Books Banned in India | పుస్తకాలు సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఓ గొప్ప వ్యక్తి అన్నారు. ఎందుకంటే.. పుస్తకాలు చదివితే కామన్ సెన్స్ పెరుగుతుంద
ముంబై: పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ క్యాబిన్ మొత్తాన్ని బుక్ చేశాడు. దీంతో ఆ బొచ్చు కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా బుధవారం ఉదయం విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించింద�
ఇంట్లో అన్నిటినీ అందంగా అలంకరించుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అసలే ఇప్పుడు కరోనా. బయటకెళ్లే పరిస్థితులు కూడా లేవు. కాలక్షేపానికి చిరునామా అయిన పుస్తకాలకు కాస్త భిన్నంగా, అందంగా వస్త్రంతో చేసిన కవర�
అల్లు అర్జున్ కిసంబంధించిన ఏ వార్త అయినా సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పుడలానే ఓ ఫోటో తెగ ఆకట్టుకుంటోంది. ఏంటది అంటే పుస్తకం చదువుతున్న అల్లు అర్జున్ ది. ఈ ఫోటో పెట్టింది ఎవరో కాదు స్�
వచనకవిత్వంలో విచ్చుకున్న అక్షరం పద్యగేయంలో రాగరామాయణం ఎంపిక తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 22: తెలంగాణ సారస్వతపరిషత్తు తొలిసారిగా తెలు గు సాహిత్య ప్రక్రియల్లో నిర్వహించిన గ్రంథ రచనల పోటీల ఫలితాలను పరిషత�
తొలిసారిగా సిద్ధంచేసిన విద్యాశాఖత్వరలోనే విద్యార్థులకు పంపిణీ హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): 11 ఏండ్ల కల సాకారమైంది. ఓపెన్ స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటిని విద్యాశాఖ మంత్ర�