రచన – రచయిత – ప్రక్రియ -భక్త తుకారాం, సంఘోద్ధరణ, ఉచ్ఛల విషాదం – సురవరం ప్రతాపరెడ్డి – నాటకాలు -సృజన చేతన-రామాయణ కల్పవృక్షం – మాదిరాజు రంగారావు – సాహిత్య విమర్శ -రాయప్రోలు సౌందర్య దర్శనం – కే యాదగిర�
మునిమాణిక్యం కథల్లో భార్య ‘కాంతం’ కాగా, ఈయన కథల్లో భార్య పేరు ‘కనకం’. పెండ్యాల, వెల్దుర్తి, ఇటిక్యాల వంటి వాళ్లందరూ కూడా 1940వ దశకంలో దాంపత్య ప్రేమను చిత్రిస్తూ కథలు రాశారు. నెల్లూరి కేశవస్వామి ముఖ్యంగా హైద�
ఎర్రగడ్డ : ఆలిండియా సమతా సైనిక్దళ్ రాష్ట్ర ముఖ్య నేతలు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి పెండింగ్లో ఉన్న ప్రధాన అంశాల గురించి ప్రస్తావించి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. డాక్టర్ అంబేద్క�
బాల్యానికి బంగరు కానుక అరవై ఏండ్ల తర్వాత తిరిగి నన్ను నా బాల్యంలోకి నడిపించుకుంటూ తీసుకెళ్లింది ఈ పుస్తకం. అప్పటి అమాయకత, అపరిపక్వ ఆలోచనలు, సంభ్రమాశ్చర్యాలు, భావోద్వేగాలు, భయాలు, సంతోషాలు అన్నింటినీ తిర�
పుస్తకం ఒక మస్తిష్కం. పుస్తకం ఒక జ్ఞాన నిధి. ప్రపంచ గతిని మార్చగల శక్తి సామర్థ్యాలు, మానవాళిని సన్మార్గం వైపు నడిపించే మహత్యం పుస్తకానికే ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతులంతా పుస్తకాలు చదివి మహాత్ములుగా, మహాయోధ�
కథల పొదరిల్లు ఊహలకు రెక్కలు తొడిగి కథల సాగు చేస్తారు కొందరు. అనుభవాలను అక్షరీకరించి కథలుగా ఆవిష్కరిస్తారు ఇంకొందరు. రచయితలు ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలే పాఠకులను అలరిస్తాయి. ‘�
అగ్ర కథానాయిక రష్మిక మందన్న గొప్ప చదువరి. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైన ఈ అమ్మడికి వ్యక్తిత్వ వికాసం తాలూకు పుస్తకాలపై మంచి అవగాహన ఉంది. తన సోషల్మీడియా ఖాతాల్లో సందర్భాన్ని బట్టి స్ఫూర్తివంతమైన మాట�
సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ శేరిలింగంపల్లి, నవంబర్ 21: హైదరాబాద్కు చెందిన రెసోనాన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలిలోని బాలయోగి క్రీడా స్టేడియంలో నిర్వహించిన “రెసోఫెస�
చార్మినార్ : విద్యార్థులు గ్రంథ పఠనం ద్వార లోతైన అధ్యాయనాలను పూర్తి చేసి సంబంధిత అంశాల్లో ప్రావీణ్యత సాధించవచ్చని సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ విప్లవ్దత్ శుక్లా తెలిపారు. సోమవారం సిటీ కాలేజీలో 54వ గ�
Books Banned in India | పుస్తకాలు సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఓ గొప్ప వ్యక్తి అన్నారు. ఎందుకంటే.. పుస్తకాలు చదివితే కామన్ సెన్స్ పెరుగుతుంద
ముంబై: పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ క్యాబిన్ మొత్తాన్ని బుక్ చేశాడు. దీంతో ఆ బొచ్చు కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా బుధవారం ఉదయం విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించింద�
ఇంట్లో అన్నిటినీ అందంగా అలంకరించుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అసలే ఇప్పుడు కరోనా. బయటకెళ్లే పరిస్థితులు కూడా లేవు. కాలక్షేపానికి చిరునామా అయిన పుస్తకాలకు కాస్త భిన్నంగా, అందంగా వస్త్రంతో చేసిన కవర�