కమలం పార్టీ నేతలను కాలనీల్లో తిరుగనీయం ప్రభుత్వ సంస్థల అమ్మకంతో రిజర్వేషన్లకు పాతర బీసీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తే సమాధే జనాభా దామాషా మేరకు బీసీలకు నిధులేవి? బండి సంజయ్ బీసీల కోసం ఢిల్లీ యాత్ర చెయ్య�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. కృష్ణ మీనన్ మార్గ్లోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార నివాసానికి సాయంత్రం ఆయన వెళ్లారు. అయ�
కేటీఆర్ స్పీచ్ | మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స్పీచ్ అనంతరం ప్రతిపక్షాలు ఆగం అవుతున్నాయి. బండి సంజయ్ లేఖలు రాయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదు ప్రధాని మోదీకి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి
హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని రానున్న ఉప ఎన్నికలో ఓడించి గుణపాఠం నేర్పించాలని తెలంగాణ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సంఘం కన్వీనర్ వి.దానకర్ణాచ
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే ఆయన బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అ
Puducherry | కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి నుంచి రాజ్యసభ ఎంపీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత ఎస్. సెల్వగణబతి ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత
పాట్నా, సెప్టెంబర్ 25: కులాలవారీగా బీసీల జనగణన చేపట్టాలన్న డిమాండ్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా బీజేపీయేతర నాయకులకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లేఖ రాశారు. ఓబీసీ, ఈబీసీల జనగణనను కులాల వారీగా చే
ఎదులాపురం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో తెలంగాణకు కేటాయించిన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని యూనివర్సిటీ సాధన కమిటీ కన్వీనర్ రాయిసిడం బాపురావు ఆరోపించారు. ట్రైబల్