బర్రెలు కాస్తున్నట్టు ఇన్స్టాలో యువతి వీడియో సర్కార్ను బద్నామ్ చేసేందుకు వాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ తన సోషల్ మీడియా అకౌంట్లలో వైరల్ చేస్తున్న బీజేపీ రీట్వీట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఫ�
కేంద్ర సర్కారును కోరిన తెలంగాణ కేసీఆర్ తీర్మానం.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చేపట్టనున్న 2020-21 జన గణనలో కులాలవారీగా బీసీ జనాభా లెక్కలను కూడా సేకరించాలని కేంద్ర ప�
ముంబై: ఉత్తరప్రదేశ్ ఏమైనా పాకిస్థాన్లో ఉందా? అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. లఖిం�
అన్ని ఎన్నికల్లోనూ తిరుగులేని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఇదే తీరు తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రజల మద్దతు ఏ ఎన్నికల్లోనూ కమలాన్ని ఆదరించని హుజూరాబాద్ నియోజకవర్గం ఉనికి లేని బీజేపీ తరఫున ఈటల పోటీ హ�
అన్నం పెట్టే రైతన్నలను హత్య చేసిన ఘనత బీజేపీకే దక్కింది. ఉత్తరప్రదేశ్లో నలుగురు అన్నదాతల హత్య బీజేపీ వినాశనానికి నాంది. ఈ ఘటన మన ప్రాంతంలో జరిగితే ఎలా ఉంటుందో, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. టీఆర్ఎస్ రైత�
ఈటల గెలుపునకు టీపీసీసీ చీఫ్ తపన హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో హైడ్రామా స్థానిక కాంగ్రెస్ నేతలను బలి చేస్తూ రాజకీయం ఉద్దేశపూర్వకంగానే ప్రచారంలోకి ‘కొండా’ పేర్లు చివరకు స్థానికేతర బలహీన అభ�
సోషల్ మీడియాలో సంఘ్ పరివార్ పోస్టులు ట్విట్టర్లో ట్రెండింగ్.. పోస్టులపై కేంద్రం మౌనం గాడ్సేకు మధ్యప్రదేశ్లో హిందూ మహాసభ నివాళి న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సత్యం, అహింస మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం ప�
దమ్ముంటే దవాఖానలకు నిధులు తీసుకురండి బీజేపీకి విద్య, వైద్యం ఇప్పుడు గుర్తొచ్చిందా? నవోదయ, కేవీలను మంజూరు చేయించండి ప్రజల నుంచి స్పందనలేని బండి పాదయాత్ర రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరా
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనరంజక పాలన, అభివృద్ధి తమకు ఎంతగానో నచ్చాయని చెప్తూ పలు పార్టీలకు చెందిన నేతలు గులాబి కండువా కప్పుకున్నారు. బాల్కొండ
దళిత ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గజ్జెల కాంతంహుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 1: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలువకుండా దళిత, గిరిజన బిడ్డలు మరో యుద్ధానికి సిద్ధమయ్యారని తెలంగాణ దళిత ప్రజ
న్యూఢిల్లీ : పంజాబ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం పదవి నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో రగులుతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ ఏర్పాటు దిశగా యోచిస్తున్
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం భేటీ కావడంతో ఆయన కాషాయ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా తాను బీజేపీలో చేరతానని వచ్చిన
న్యూఢిల్లీ: పంజాబ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ టూర్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇవాళ నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ అజిత్ దోవల్తో భేటీ అయ్�