అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు యత్నంప్రజాగ్రహంతో తోకముడిచిన కాషాయ శ్రేణులుహుజూరాబాద్ రూరల్, ఆగస్టు 7: హుజూరాబాద్లో కాషాయ నాయకులు తమ వంకర బుద్ధిని మరోసారి చాటుకొన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నిత్యం ఏ�
ముకుల్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ నోరు జారారు. పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే తప్పకుండా విజయం సాధిస్తుందని ముకుల్ రాయ్ అన్నారు. త్రిపురలోన�
ఆగస్టు 5 ముందురోజు రాత్రి కాంగ్రెస్ విప్ను సంప్రదించిన బీజేపీరాజీనామా చేయాలంటూ సూచన.. మరుసటిరోజే రిజైన్ చేసిన కాలితాన్యూఢిల్లీ, ఆగస్టు 6: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్ద�
నలభై ఏండ్ల కిందట ఓ పరీక్ష రాయడానికి వెళ్లినపుడు ఇరువై రోజులకు పైగా కలకత్తాలో ఉండాల్సి వచ్చింది. దుర్గా పూజలో కామ్రేడ్ల భక్తిపారవశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఓ పెద్దాయన అన్న ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ అ
తెలుగు రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చే సీన్ లేదు అందుకే తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచడంలేదు అధికారం కోసమే జమ్ముకశ్మీర్లో నియోజకవర్గాల విభజన కేంద్రంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద�
బీజేపీ నాయకులతో తస్మాత్ జాగ్రత్త పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి కమలాపూర్, ఆగస్టు 4: రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాళ్లకు కట్లు కట్టుకుని ఓట్లు అడిగేందుకు వస
ఈ నెల10న 10 వేల మంది డప్పు కళాకారులతో ర్యాలీటీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ దళిత, బహుజనులకు వ్యతిరేకమని తెలంగాణ ఎమ్మ
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలు పార్లమెంట్ ( Parliament ) ను అవమానిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశ�
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతిహైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడిస్తామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని శేరిలి�