న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే కాషాయ పార్టీ నకిలీ టూల్ కిట్ ను ముందుకు తెస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కొవిడ్-19 వ్యాప్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేయాల్సిన స
ఇతర రాష్ర్టాల బాధితులకే 45% ఆక్సిజన్ ఆవిరి ఆ మేరకు కోటా పెంపుపై మాట్లాడరెందుకు? కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రాష్ట్ర ప్రజల ప్రశ్న హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా వైద్య సహాయానికి సంబంధించి రాష్ర్టా�
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు బీజేపీ నాయకులపై సోషల్మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో 54 మందిపై పుణె నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చే�
రళ కవి ఫేస్బుక్ ఖాతా నిలిపివేత కొచ్చి, మే 9: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై వ్యంగ్య వీడియో పోస్టు చేసినందుకు ఫేస్బుక్ తన ఖాతాను 24 గంటల పాటు నిలిపివేసిందని కేరళకు చెందిన ప్రముఖ కవి, కేంద్ర సాహిత�
గౌహతి: అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం చేయనున్నారు. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా హిమంతను ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి, బీజేపీ నేత నరేంద్ర సింగ్ తోమార్ వెల్లడించారు. ఆ�
సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి పుదుచ్చేరి, మే7: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ నేత ఎన్ రంగస్వామి ప్రమాణాన్ని స్వీకరించారు. శుక్రవారం నాడిక్కడ రాజ్నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి�
బీజేపీ| ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. అధికార పార్టీ బీజేపీకి చెందిన సలోన్ ఎమ్మెల్యే దాల్ బహదూర్ శుక్రవారం ఉదయం మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపో�
ఒకప్పుడు కేవలం సినిమాలతో బిజీగా ఉండే సిద్ధార్థ్.. ఈ మధ్య రాజకీయాల్లో బాగా తల దూరుస్తున్నాడు. మరీ ముఖ్యంగా BJPతో ఈ నటుడికి అస్సలు పడటం లేదు. బిజెపిని ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నాడు సిద్ధార్థ్. దాంతో వాళ