సైద్ధాంతిక వ్యతిరేకులను ఎలా చేర్చుకొంటారు? బీసీల భూముల లాక్కున్న వ్యక్తికి మద్దతెలా? బీజేపీలో తీవ్ర స్థాయికి చేరుతున్న అసంతృప్తులు వర్గ పోరుతో గ్రూపులుగా మారిన నాయకులు తమను విస్మరించడంపై స్థానిక నేతల
న్యూఢిల్లీ : ప్యాకేజ్ ల కోసం ప్రైవేట్ దవాఖానాలు, హోటళ్లలో వ్యాక్సినేషన్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి ఆరోపించిన క్రమంలో కాషాయ పార్టీ ప్రతి విమర్శలకు దిగింది. ఆప్ ఎమ్మెల్యే �
బీజేపీకి గుడ్బై చెప్తున్న నాయకులు టీఆర్ఎస్లోకి భారీగా మొదలైన వలసలు కరీంనగర్ కార్పొరేషన్/హుజూరాబాద్, మే 28: ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆయన రాకను పలువు
లక్నో : యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అఖిలేష్ కు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేదని ఆయన ఏసీ రూమ్ ల నుంచి ట్వీట్లు చేసే ఓ ట్విట్టర్
అక్రమ ఆస్తుల రక్షణకే జాతీయ పార్టీలోకి ఎందరినో అణచివేసి, అన్యాయం చేశారు మాజీ మంత్రిని ఓడించడమే నా ధ్యేయం ఆయన చర్యల వల్లే నేను టీఆర్ఎస్ను వీడా బీజేపీ నేత, మాజీ జడ్పీటీసీ అరుకాల వీరేశలింగం జమ్మికుంట, మే 27: �
అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ వివాదాస్పద నిర్ణయాలు సాంత పార్టీ బీజేపీలోనే వ్యతిరేకత న్యూఢిల్లీ, మే 27: భారతదేశ అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో రాజకీయ దుమారం రేగుతున్నది. దీనికి కారణం…
ముంబై : కరోనా కట్టడి చర్యలను పక్కనపెట్టిన కాషాయ పార్టీ 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే దానిపై కసరత్తు సాగిస్తోందని శివసేన ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్�
న్యూఢిల్లీ : కొవిడ్-19తో పోరాడలేని కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేసిన వారిపై విరుచుకుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో కొవిడ్ మరణా
సోనాలి గుహ | దీదీ నన్ను క్షమించండి.. మీరు లేకుండా జీవించలేను.. పార్టీలోకి తనను తిరిగి తీసుకోండి అంటూ ఆవేదనతో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ సీఎం