మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) అరెస్ట్ తప్పేలా లేదు. అరెస్ట్ తప్పించుకోవడానికి ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ర�
కేంద్రమంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడిని అని ఆయన అనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
హుజూరాబాద్లో ఈటలకు భారీ షాక్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే రాజీనామా కేడీసీసీబీ వైస్ చైర్మన్ ప్రకటన అదే బాటలో సింగిల్ విండో డైరెక్టర్లు త్వరలోటీఆర్ఎస్లో చేరనున్నట్టు వెల్లడి హుజూరాబాద్, ఆగస్టు 22: �
ఏడేండ్లలో కేంద్రానికి తెలంగాణ అనేక విజ్ఞప్తులు ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర బీజేపీ నాయకులు పోరాడి కొన్ని సాధించిన టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికీ పదుల విజ్ఞప్తులు కేంద్రం వద్దే పెండింగ్ అయినా కమలం పార్టీ న�
కరీంనగర్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు మరో కోలుకోలేని దెబ్బ. ఇంత కాలం ఆయన వెంబడి నడిచిన చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్, ఇల్
హన్మకొండ : తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమి లేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్న బీజేపీ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రజలు నిలదీయాలని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్�
దొంగలు| దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు బీజేపీ తీరుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే.. కేసీఆర్ అంటే నమ్మకం అని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫేక్ ఎంపీ, ఫేక్ సర్టిఫి�
అర్ధసత్యాలతో అధికారంపై బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు యాత్రల పేరుతో కాషాయ పార్టీ అసత్య ప్రచారం శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ప్రగతి పథంలో సాగ�
దేశవ్యాప్తంగా కీలక నేతలందరికీ రాజకీయ వారసులు కొన్ని కుటుంబాల్లో ప్రతి వ్యక్తికీ ఏదో ఒక పదవి జాబితా విడుదల చేసిన ప్రభుత్వ విప్ బాల్కసుమన్ హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న �
దేశంలోకి చొరబడకుండా అడ్డుకోవాల్సింది కేంద్రమే అక్రమంగా వస్తే కేంద్రం గడ్డిపీకుతున్నదా? మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా తాలి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని �
మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు తేలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆపార్టీ ఎంపీలు తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నిం�