యూపీ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ వచ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు న్యూఢిల్లీ, జూన్ 9: రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది ప్రా
లక్నో: కరోనా వ్యాక్సిన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వమే కాదు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్లూ తాను బీజేపీ వ్యాక్సిన్ను తీసుకోను అని చెప్పానని, ఇప్�
బీజేపీ అధ్యక్షుడిపై కేసు| అసలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు. ఆయనేమో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. కొంచం కింద మీద అయినా ఓటమి చవిచూడాల్సిందే. ఎన్నికల బరిలో నిలిచిన ఓ వ్యక్తిపేరు, ఆయన పేరు ఒకేలా ఉన్నాయి.
అక్రమాస్తుల రక్షణ| ఈటల తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరుతున్నారని హుజూరాబాద్ ఎంపీపీ రాణి అన్నారు. తమ వద్దకు ఎవరైనా వచ్చి బేరసారాలు చేయాలని చూస్తే తగిన విధంగా బుద్ధిచెబుతామని హెచ్చరించార�
కర్ణాటక సీఎం యెడియూరప్పబెంగళూరు, జూన్ 6: బీజేపీ హైకమాండ్ తనమీద నమ్మకం ఉంచినంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం యెడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగనున్నదని కొద్దిరోజులుగా వ
ఘజియాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట రేపు(శనివారం) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను నిరస�
కరీంనగర్: కారు గుర్తు, గులాబీ జెండాతోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారని, వారంతా టీఆర్ఎస్ అధ్యక్షుడు క�
Defection Politics: తృణమూల్ వైపు 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?|
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్లో చేరాలని కోరుకుంటు...
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు వెళ్లడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపడుతుండగా రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ రూ 266 కోట్లతో �
వివేక్పై అసంతృప్తుల తిరుగుబాటు పార్టీకి షాక్ ఇచ్చేందుకు మంచిర్యాలలో భేటీ అణచివేతలు, అవమానాలపై చర్చ రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం మంచిర్యాల, జూన్ 3(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీల�
ఢిల్లీలో బీజేపీకి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు మంత్రిగా ఉన్నప్పుడు బలహీనవర్గాలకు అన్యాయం నీళ్లులేనిది కోటిన్నర ఎకరాలు ఎలా సాగవుతున్నయ్? అవగాహనారాహిత్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు రైతుబంధు సమితి రాష్ట్ర చ
ఎమ్మెల్సీ పల్లా | మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనది బహుజన వాదం అని చెప్పుకునే
కోల్కతా: మొన్నటి బంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ నుంచి అనేకమంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం సంచలనం కలిగించింది. ఇక తృణమూల్ పని అయిపోయినట్టే అనుకున్నారు. మమత దీదీ రిటైర్ మెంట్ తప్పదని కొందరు జోస్యాలు