కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలతో టచ్లో ఉన్నారని, పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సంప్రదింపులు జరుపు�
బీజేపీ| కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. తాను బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు ఈటల సమాధానం చెప్పాలని అన్నారు.
న్యూఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. బీజేపీకి రాముడి కంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే విశ్వాసం ఉందని ఆప్ ఎంపీ సంజయ్ స�
సోషలిస్టునంటూనే అక్రమాలు వేల కోట్లు, వందల ఎకరాలు,గడీలను మించిన భవనాలు కులం, మతం పేరుతో సంస్కృతిపై దాడిచేస్తున్న బీజేపీ రాష్ర్టానికి బీజేపీ ఏం చేసింది ఎందుకు మీరందులో చేరారు? తెలంగాణపై బెంగాల్ తరహాలో కా
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో సీఎంను మార్చినంత మాత్రాన బీజేపీ చేసిన పాపాలు మాసిపోవని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజ�
మంత్రి కొప్పుల ఈశ్వర్ | దేశాన్ని నాశనం చేసే పార్టీలో ఈటల రాజేందర్ చేరాడని, ఆత్మరక్షణ కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం �
ఈటల రాజేందర్ | మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి సమక్షంలో ఈటల
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడు మాజీ మంత్రిపై మంత్రి కొప్పుల ఫైర్ వీణవంక, జూన్ 13: సమాజంలో వ్యక్తులు ముఖ్యం కాదని.. వ్యవస్థే ముఖ్యమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీతో